Category: Andhra Pradesh
1899 posts
ట్రాక్టర్ ట్రాలీ నుంచి పడి కూలీకి తీవ్ర గాయాలు
April 25, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె మండలంలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. తట్టివారిపల్లెకు చెందిన ఆదినారాయణ(62) కూలీ పనుల కోసం ట్రాక్టర్తో మట్టి…
Read Moreఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్కు మూడేళ్ల జైలు శిక్ష
April 25, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో ఇద్దరు కూలీల మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్కు కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. 2వ ఏడీజే కోర్టు జడ్జి సూర్యనారాయణ ఈ మేరకు…
Read Moreపెళ్లి పేరుతో మోసం: యువకుడికి ఏడాది జైలు శిక్ష
April 25, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి యువతిని గర్భవతిని చేసి మోసం చేసిన యువకుడికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. పీడీఎం కోర్టు జడ్జి…
Read Moreరైతుపై తేనెటీగల దాడి.. పరిస్థితి విషమం
April 25, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె మండలంలో రైతుపై తేనెటీగలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. వేంపల్లికి చెందిన రెడ్డప్ప(56) పొలంలో కూరగాయ పంటలకు నీరు మళ్లిస్తుండగా…
Read Moreఆహార నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవు: కమిషనర్ హెచ్చరిక
April 25, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: రాజంపేట పట్టణంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో మున్సిపల్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడితే సహించబోమని మున్సిపల్…
Read Moreపంచాయతీల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం: డీఎల్పీఓ మస్తాన్ వలి
April 25, 2026 | Andhra Pradesh
సుండుపల్లి ముచ్చట్లు: సుండుపల్లి మండలంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్పీఓ మస్తాన్ వలి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రజల…
Read Moreఇసుక రీచ్ రద్దు చేయాలంటూ నిరసనకు అనుమతి కోరిన రైతులు
April 25, 2026 | Andhra Pradesh
సుండుపల్లి ముచ్చట్లు: సుండుపల్లి మండలం వైన్పాలెం బహుదానదిలో ఇసుక క్వారీలో అక్రమ తవ్వకాలపై నిరసన తెలియజేయడానికి అనుమతి ఇవ్వాలని స్థానిక రైతులు, కూటమి నాయకులు తహసీల్దార్ లక్ష్మమ్మ,…
Read Moreరాయచోటిలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్
April 25, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ అమలు కోసం అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అర్బన్ పోలీస్ స్టేషన్…
Read Moreదళిత యువకుడి స్టేట్మెంట్ నమోదు: త్వరలో నిందితుల అరెస్ట్ – ASP
April 25, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: రాజంపేట మండల కేంద్రంలో దళిత యువకుడిపై జరిగిన దాడి ఘటనపై విచారణ కొనసాగుతోంది. శుక్రవారం స్థానిక సీఐ కార్యాలయంలో ASP మనోజ్ రాంనాథ్ హెగ్డే…
Read Moreటిడిపి బలోపేతమే లక్ష్యం: చమర్తి జగన్ మోహన్ రాజు
April 25, 2026 | Andhra Pradesh
నందలూరు ముచ్చట్లు: నందలూరులో నిర్వహించిన మండల స్థాయి విస్తృత సమావేశంలో తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా…
Read More