August 11, 2026
Explore

Category: Andhra Pradesh

5835 posts

నిజామాబాద్‌లో విషాదం.. భార్యాభర్తల ఆత్మహత్య

August 11, 2026 | Andhra Pradesh

నిజామాబాద్‌ ముచ్చట్లు: –> వినాయక్ నగర్‌లోని నివాసంలో ఉరేసుకుని భర్త నరేష్, విషం తాగి భార్య మేఘన ఆత్మహత్య –> మేఘన, నరేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు…

Read More

పాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

August 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: –> రూ.10, రూ.20 నోట్లను ప్లాస్టిక్ మెటీరియల్‌తో ముద్రించనున్న RBI –> పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత రూ.200 కోట్ల పాలిమర్ నోట్లు మార్కెట్‌లోకి –>…

Read More

ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ

August 11, 2026 | Andhra Pradesh

సంగారెడ్డి ముచ్చట్లు: –> సుమారు లక్ష మంది జనంతో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు –> సభ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్…

Read More

ఇండియన్‌ బ్యాంక్‌ 51వ వసంతాలు

August 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని ఇండియన్‌బ్యాంక్‌ ఏర్పాటు చేసి 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించారు. మంగళవారం బ్యాంక్‌ చీఫ్‌మేనేజర్‌ వెంకటేశ్వర్లును ఖాతాదారులు, సిబ్బంది కలసి సన్మానించారు.…

Read More

బీసీ కాలనీ స్థలం కబ్జాపై ఈదరపల్లి గ్రామస్థుల ఆందోళన

August 11, 2026 | Andhra Pradesh

నందలూరుముచ్చట్లు: నందలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈదరపల్లి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.బీసీ కాలనీ స్థలాన్ని ఆక్రమించారని పలుమార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.…

Read More

భాకరాపేట ఘాట్‌రోడ్డులో కోళ్ల లారీ బోల్తా

August 11, 2026 | Andhra Pradesh

చంద్రగిరిముచ్చట్లు: చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్‌రోడ్డులో కోళ్ల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. భాకరాపేట నుంచి తిరుపతి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ బోల్తా…

Read More

నీరుగట్టుపల్లె గుజరిలో అగ్ని ప్రమాదం

August 11, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: -రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం.. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లి లో ఉన్న గుజిరిలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగి పది లక్షల ఆస్తి…

Read More

రేపు ఆకాశంలో అరుదైన వింతలు

August 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఈ నెల 12న ఒకే రోజు ఆకాశంలో మూడు అరుదైన ఖగోళ ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయని జీపీ బిర్లా అస్ట్రానమీ మృణాళిని తెలిపారు. బుధవారం తెల్లవారుజామున…

Read More

ప్రతి గంటలకు 20 మంది చనిపోతున్నారు: గడ్కరీ

August 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: భారతదేశ రహదారి భద్రతా సంక్షోభంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏటా దేశంలో 5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.8…

Read More

ఢిల్లీలో 21 మంది మహిళా టెలికాలర్లు అరెస్ట్

August 11, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు: అమాయకపు ప్రజలను మోసం చేసే కాల్ సెంటర్‌లో పని చేస్తున్న నిందితులు ఢిల్లీ శివ మార్కెట్ ప్రాంతంలో మూడు మోసపూరిత కాల్ సెంటర్లు ఏర్పాటు…

Read More