అమరావతిముచ్చట్లు:
భారతదేశ రహదారి భద్రతా సంక్షోభంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఏటా దేశంలో 5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.8 లక్షల మంది మరణిస్తున్నారని, ఇందులో 66% మంది యువకులేనని తెలిపారు.
హెల్మెట్లు ధరించకపోవడం వల్ల గతేడాది 54,132 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.
ప్రతి గంటకు 20 మంది చనిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు…
Tags: 20 people are dying every hour: Gadkari