August 11, 2026
Explore
నిజామాబాద్‌లో విషాదం.. భార్యాభర్తల ఆత్మహత్య

నిజామాబాద్‌లో విషాదం.. భార్యాభర్తల ఆత్మహత్య

August 11, 2026 | Andhra Pradesh

నిజామాబాద్‌ ముచ్చట్లు:

–> వినాయక్ నగర్‌లోని నివాసంలో ఉరేసుకుని భర్త నరేష్, విషం తాగి భార్య మేఘన ఆత్మహత్య

–> మేఘన, నరేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఆయన్ష్(8), మిథున్ (5)

–> ఇద్దరు పిల్లలను మేనత్త వద్ద వదిలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య

–> ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు

–> కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న నరేష్.

Tags: Tragedy in Nizamabad: Couple commits suicide.