August 6, 2026
Explore

Category: Andhra Pradesh

5671 posts

అగ్రిగోల్డ్ బాధితుల వ్యవహారంపై కూటమి ప్రభుత్వ ఫోకస్.. సమస్య పరిష్కారానికి డెడ్‌లైన్లు

August 6, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి 6,000 ఎకరాలకు పైగా ఆస్తుల వేలానికి సీఐడీకి ఆదేశాలు ఆగస్టు 15లోగా ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు…

Read More

రేపటి నుంచి ఏపీలో ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం

August 6, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు: ఏపీలో ఎల్నినో ప్రభావం, ఉపశమన చర్యలపై వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీ నుంచి ‘రైతన్నా మీ…

Read More

దుబాయ్‌ జెబెల్‌ అలీ ఇండస్ట్రియల్‌ జోన్‌లో వరుస పేలుళ్లు..

August 6, 2026 | Andhra Pradesh

దుబాయ్‌ ముచ్చట్లు: 20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు జరిగినట్లు సమాచారం.. పేలుళ్లతో భారీ మంటలు, దట్టమైన పొగ.. హౌతీ క్షిపణి లేదా డ్రోన్‌ దాడి జరిగి ఉండొచ్చన్న…

Read More

భారత్‌కు తూర్పున‌ మరో ‘పాకిస్థాన్’ ఏర్పడింది.

August 6, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: . జాగ్ర‌త్త‌: షేక్ హసీనా కుమారుడి వార్నింగ్ బంగ్లాదేశ్ ‘విఫల రాజ్యం’గా మారిందన్న‌ షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ భారత్‌కు తూర్పున‌ మరో పాకిస్థాన్…

Read More

గ్యాస్ సిలిండర్ పేలి అక్కా తమ్మునికి తీవ్ర గాయాలు

August 6, 2026 | Andhra Pradesh

తంబళ్లపల్లె ముచ్చట్లు: గ్యాస్ సిలిండర్ పేలి అక్కా తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. తంబళ్లపల్లె మండలంలో గురువారం ఉదయం జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని గోపిదిన్నె…

Read More

12 నుంచి జిల్లాలో ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు

August 5, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 12 నుంచి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎయిడ్స్…

Read More

ఆగస్టు 10న కేజీబీవీ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన

August 5, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (KGBV)లో ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల జాబితాను సంబంధిత…

Read More

రైల్వే ట్రాక్‌పై ఉన్న దారిని మూసివేయొద్దంటూ శాంతియుత నిరసన

August 5, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు: పీలేరు పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో సుమారు 2,000 ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు ఆర్టీసీ బస్టాండ్, వారపు సంత, ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు…

Read More

రాజముద్ర పాస్‌బుక్కులు 1256 మంది రైతులకు పంపిణీ

August 5, 2026 | Andhra Pradesh

కలికిరి ముచ్చట్లు: కలికిరి మండలం కె.రెడ్డివారిపల్లిలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 1256 మంది రైతులకు రాజముద్రతో కూడిన నూతన పాస్‌బుక్కులను పంపిణీ చేశారు.…

Read More

చేయేరు ఇసుక అంశంపై గడికోటకు రామా శ్రీనివాసులు కౌంటర్

August 5, 2026 | Andhra Pradesh

రాజంపేట రాజంపేట రాజంపేట పార్లమెంట్ జనసేన సీనియర్ నాయకుడు రామా శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందించారు. చేయేరు నదిలో ఇసుక దోపిడీకి…

Read More