Category: Andhra Pradesh
5646 posts
చౌక దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన చమర్తి
August 5, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలోని చౌక దుకాణాన్ని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులకు సరుకులు…
Read Moreబడుగు బలహీన వర్గాలకు టీడీపీ అండ: గాజుల ఖాదర్ బాషా
August 5, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటిలో నిర్వహించిన “ఇంటింటికి టీడీపీ” కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు గాజుల ఖాదర్ బాషా పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాలు ఎల్లప్పుడూ టీడీపీకి అండగా…
Read Moreమైనర్లకు ద్విచక్ర వాహనాలు కేసులు నమోదు చేస్తాం : ఎస్ఐ
August 5, 2026 | Andhra Pradesh
సంబేపల్లి ముచ్చట్లు: సమైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని సంబేపల్లి మండలం ఎస్ఐ రవికుమార్ హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం…
Read Moreవన్వేలో ఘోర ప్రమాదం.. దంపతులు దుర్మరణం
August 5, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: పీలేరు సమీపంలోని జంగంపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. వన్వేలో ఎదురుగా వచ్చిన టాటా ఇండికా కారు ద్విచక్రవాహనాన్ని…
Read More12 నుంచి జిల్లాలో ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు.
August 5, 2026 | Andhra Pradesh
సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలి. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారి డాక్టర్ రాధిక. మదనపల్లె ముచ్చట్లు: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల…
Read Moreడ్రంక్ అండ్ డ్రైవ్పై శ్రీ సత్య సాయి జిల్లా పోలీసుల కఠిన చర్యలు..
August 5, 2026 | Andhra Pradesh
శ్రీ సత్య సాయి జిల్లా ముచ్చట్లు: జిల్లా వ్యాప్తంగా 11 మంది వాహనదారులకు రూ.1,00,000 జరిమానా – ఒకరికి 7 రోజుల రిమాండ్.. మద్యం సేవించి వాహనాలు…
Read Moreనేటి నుంచి MBBS ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్
August 5, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: నీట్ యూజీ ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభమవుతుందని విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్…
Read More6న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రిలేదీక్ష
August 5, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: వైఎస్సార్సిపి కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు గురువారం రిలేదీక్షలను వైఎస్సార్సిపి రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభిస్తారు. బుధవారం…
Read Moreరమ్యశ్రీ చికిత్సకు చిన్నారుల విరాళం రూ.30 వేలు
August 5, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: సీఏ చదువుతున్న రమ్యశ్రీకి ఊపిరితిత్తుల మార్పిడికి రూ.50 లక్షలు అవసరమని డాక్టర్లు తెలపడంతో విరాళాలు భారీగా అందుతోంది. బుధవారం పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్…
Read Moreరోడ్డుప్రమాదంలో మహిళ మృతి
August 5, 2026 | Andhra Pradesh
మరో మహిళ పరిస్థితి విషమం పుంగనూరుముచ్చట్లు: ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఓ మహిళ నడిచి వెళ్తున్న మరో మహిళను ఢీకొనడంతో వాహనం నడుపుతున్న మహిళ మృతిచెందగా , మరో…
Read More