September 13, 2026
Explore

Category: Andhra Pradesh

6612 posts

రూ.249.50 కోట్ల విలువైన ఆరోగ్య ప్రాజెక్టుల ప్రారంభోత్సవం

September 13, 2026 | Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగానికి విప్లవాత్మక అడుగు: అమరావతిముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి.…

Read More

రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం

September 13, 2026 | Andhra Pradesh

పులిచెర్ల ముచ్చట్లు: పులిచెర్ల(మం)ఇ రామిరెడ్డి గారి వద్ద రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం.. హత్య చేసి రైల్వే ట్రాక్ పై మృతదేహాన్ని పడేసినట్టు అనుమానం..…

Read More

ఫారెస్ట్ వాహనాన్ని ఢీకొన్న ఎర్రచందనం వాహనం

September 13, 2026 | Andhra Pradesh

రొంపిచెర్ల ముచ్చట్లు: రొంపిచెర్ల నుంచి పులిచెర్ల మార్గమధ్యంలో ఫారెస్ట్ వాహనాన్ని ఢీకొన్న ఎర్రచందనం వాహనం.. ఫారెస్ట్ బీట్ అధికారితో సహా ఇద్దరు స్మగ్లర్లకు తీవ్ర గాయాలు.. ఇద్దరు…

Read More

జాతీయ లోక్‌ అదాలత్‌లో 252 కేసులు పరిష్కారం

September 12, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: స్థానిక కోర్టు ఆవరణంలో జరిగిన జాతీయ మెగా లోక్‌అదాలత్‌లో 252 కేసులు పరిష్కరించి, రూ.1.41 కోట్ల పరిహారాన్ని కక్షిదారులకు పంపిణీ చేశారు. శనివారం లోక్‌అదాలత్‌ను…

Read More

ఆర్టీసీ బస్టాండ్‌లో మహిళ నగదు బ్యాగ్ చోరీ

September 12, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె ఆర్టీసీ బస్టాండులో శనివారం సాయంత్రం బస్సు ఎక్కుతున్న మహిళ వద్ద నుంచి జేబు దొంగలు నగదు బ్యాగ్ చోరీ చేశారు. బాదితురాలు తంబళ్లపల్లె…

Read More

శ్రీ శనేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

September 12, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని యాబైరాళ్ల మొరవ వద్ద వెలసియున్న శ్రీ శనేశ్వరస్వామికి శనివారం ఆలయ అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. ముందుగా శని భగవానునికి వివిధ రకాల సుంగంధ ద్రవ్యాలతో…

Read More

పవిత్రమైన మట్టితో గణపతిని చేసి పూజలు చేయాలి

September 12, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పవిత్రమైన మట్టితో చేసిన గణపతిప్రతిమలను పెట్టి పూజలు చేయాలని రాయలసీమచిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మట్టిగణపతి ప్రతిమలను విద్యార్థులచే తయారు చేయించి పంపిణీ…

Read More

వినాయక మండపాలకు ముందస్తు అనుమతులు పొందాలి

September 12, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా పుంగనూరు అర్బన్‌ సీఐ సుబ్బరాయుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు…

Read More

కర్నాటక రాష్ట్రంలో 7.5% ప్రత్యేక రిజర్వేషన్:

September 12, 2026 | Andhra Pradesh

కర్నాటక ముచ్చట్లు: ప్రభుత్వ పాఠశాలల్లో (6వ తరగతి నుండి 12వ తరగతి వరకు) చదివిన విద్యార్థులకు ఇంజినీరింగ్, వైద్యం, వ్యవసాయం వంటి వృత్తి విద్యా (Professional) కోర్సుల్లో…

Read More

రైలు కింద పడి హసీనా మృతి

September 12, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లి మండలం సిటిఎం రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారం వన్ దగ్గర కదులుతున్న రైలు కింద పడి పిటిఎం పగసూర్ వీధికి చెందిన చాంద్…

Read More