Category: Andhra Pradesh
4933 posts
ముద్రగడ పద్మనాభం పార్థివదేహానికి నివాళులర్పించిన వైయస్ జగన్
July 15, 2026 | Andhra Pradesh
కిర్లంపూడి ముచ్చట్లు: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం పార్థివదేహానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ నివాళులర్పించారు.ముద్రగడ పద్మనాభం సతీమణిని, కుమారుడు…
Read Moreవైయస్ జగన్ భీమవరం పర్యటన!
July 15, 2026 | Andhra Pradesh
భీమవరం ముచ్చట్లు: ఆక్వా రైతులతో ముఖాముఖి మాట్లాడి.. వారి సమస్యలను తెలుసుకుని అండగా నిలిచేందుకు ఈరోజు భీమవరానికి వెళ్లిన వైయస్ జగన్ .ఈ పర్యటనలో వైయస్ జగన్…
Read Moreముద్రగడ పద్మనాభం చిత్రపటానికి నివాళులర్పించిన వైయస్ జగన్
July 15, 2026 | Andhra Pradesh
భీమవరం ముచ్చట్లు: భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సమావేశం ప్రారంభానికి ముందు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ…
Read Moreకాపు ఉధ్యమనేత ముద్రగడకు నివాళులు
July 15, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రాష్ట్ర కాపు ఉధ్యమసంఘ నాయకుడు ముద్రగడ పద్మనాభం కు స్థానిక కాపు సంఘ నాయకులు బుధవారం స్థానిక బిఎంఎస్క్లబ్లో ఘన నివాళులర్పించారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయల బలిజ…
Read More18న లోక్అదాలత్లో చెక్కుకేసులు పరిష్కరిస్తాం
July 15, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ఈనెల 18న ప్రత్యేక లోక్అదాలత్ ద్వారా చెక్కు కేసులను మాత్రం పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పరేష్కుమార్ తెలిపారు. బుధవారం కోర్టు ఆవరణంలో అడిషినల్…
Read Moreరోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
July 15, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని భగత్సింగ్ కాలనీ వద్ద ద్విచక్రవాహనాన్ని బలోరోజీపు ఢీకొనడంతో వాహనదారుడు నాగరాజు(60) అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. మండలంలోని చెర్లోపల్లిలో నివాసం ఉన్న…
Read Moreగిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు
July 15, 2026 | Andhra Pradesh
ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప పుంగనూరుముచ్చట్లు: గ్రామీణప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప తెలిపారు. బుధవారం ఆయన…
Read Moreఫేస్ బుక్ ..ఇన్స్టాగ్రామ్.. షోషల్ మీడియా లో చాటింగ్
July 15, 2026 | Andhra Pradesh
ఉత్తరప్రదేశ్ ముచ్చట్లు: చేసేయూత్ కి హెచ్చరిక…ఐఏఎస్ అని నమ్మించి పెళ్లి చేసుకుంది కిలాడి లేడి.. నెల రోజులకే రూ.40 లక్షలకు డిమాండ్! చేసింది… చివరికి అసలు మ్యాటర్…
Read Moreబైక్ అదుపు తప్పి బస్సు చక్రాల కింద పడి యువతి మృతి
July 15, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు పాత బస్టాండ్ వద్ద స్కూటీపై వచ్చిన యువతి అదుపుతప్పి బస్సు చక్రాల కింద పడింది.…
Read Moreఒంటరి గా ఉండే మహిళలు… వయోవృద్ధులు ఈ వార్త మీ కోసమే….
July 15, 2026 | Andhra Pradesh
తిరుపతిముచ్చట్లు: వృద్ధురాలిని హత్య చేసి నగలు లాక్కెళ్ళిన దుండగులు తిరుపతి జిల్లా కేశవాయన గుంటలో దారుణం చోటుచేసుకుంది. ఆంధ్ర బ్యాంక్ మేనేజర్గా రిటైర్డ్ అయిన కృష్ణారెడ్డి, జ్యోతి…
Read More