Category: Andhra Pradesh
4927 posts
ముర్షిదాబాద్లో రైలు ప్రమాదం..!
July 17, 2026 | Andhra Pradesh
పశ్చిమ బెంగాల్ ముచ్చట్లు: స్కూల్ వ్యాన్ను ఢీకొన్న ప్యాసింజర్ రైలు. ఇద్దరు స్కూల్ విద్యార్థులు సహా ముగ్గురు మృతి. ప్రమాదంలో మరో ఐదుగురు విద్యార్థులకు గాయాలు. రైల్వే…
Read Moreఎర్రకోట మూసివేత.. ఆగస్టు 15 వరకు సందర్శకులకు నో ఎంట్రీ
July 17, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటను జులై 16 నుండి ఆగస్టు 15 వరకు, అనగా ఒక నెల రోజుల పాటు మూసివేయనున్నట్లు భారత పురావస్తు శాఖ…
Read Moreక్షణికావేశంలో కుమారుడిని కర్రతో కొట్టి చంపిన తండ్రి…
July 17, 2026 | Andhra Pradesh
మచిలీపట్నం ముచ్చట్లు: మచిలీపట్నం మంగినపూడి బొట్లవానిపాలెంలో దారుణం కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి బొట్లవానిపాలెంలో క్షణికావేశం ఒక కుటుంబంలో విషాదం నింపింది. కుమారుడిపై కోపంతో కర్రతో దాడి చేసిన…
Read Moreతుని రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
July 17, 2026 | Andhra Pradesh
కాకినాడ ముచ్చట్లు: విశాఖపట్నం నుంచి నిడమానూరు వెళ్తున్న గూడ్స్ రైలు. ఐరన్ లోడుతో వెళ్తుండగా ప్రమాదం. లూప్లైన్లో ఘటన జరగడంతో తప్పిన పెను ప్రమాదం. ఘటనపై విచారణ…
Read Moreఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ నుంచి మొదలు
July 17, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం…
Read Moreనరసరావుపేట పర్యటన కోసం రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర మంత్రి
July 17, 2026 | Andhra Pradesh
నరసరావుపేట ముచ్చట్లు: నరసరావుపేటలో జూలై 17న నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వ పథకాల రుణమేళా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్కు విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు…
Read Moreదరియా హుస్సేన్ మృతికి పోలీసులకు ఎటువంటి సంబంధం లేదు: సీఐ వెంకటరావు
July 17, 2026 | Andhra Pradesh
పల్నాడు ముచ్చట్లు: షోషల్ మీడియాలలో వైరల్ అయిన దరియా హుస్సేన్ మృతికి పోలీసులకు ఎలాంటిసంబంధం లేదని సీఐ వెంకటరావు స్పష్టం చేశారు. దరియానుతామెప్పుడూ పోలీస్ స్టేషన్కు పిలవలేదని,…
Read Moreఏపీలో ఈ నెల 22న ‘తల్లికి వందనం’ నిధులు విడుదల… మార్గదర్శకాలు ఇవే!
July 17, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: తల్లికి వందనం’ పథకానికి రూ.10,120.78 కోట్లు మంజూరు 42.70 లక్షల మంది తల్లులు, 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి…
Read Moreఏపీలో మళ్లీ కరోనా కలకలం
July 17, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వెలుగు చూసిన కరోనా కేసులు జూన్ 26 నుంచి జులై 16 వరకు 12 పాజిటివ్ కేసులు, నలుగురి మృతి కడప, విశాఖ,…
Read Moreఏపీలో కోవిడ్ పాజిటివ్తో నలుగురు మృతి.
July 17, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: జూన్ 26 నుంచి నిన్నటి వరకు 12 కోవిడ్ కేసులు నమోదు. కడపలో అత్యధికంగా 8 కోవిడ్ కేసులు నమోదు. గుంటూరులో 2, విశాఖ,…
Read More