Category: Andhra Pradesh
4483 posts
పీలేరులో డీకేటీ భూమిని ప్లాట్లుగా విక్రయించి మోసం చేశారని ఫిర్యాదు
June 30, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: పీలేరులో రియల్టర్లు డీకేటీ భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయించి తమను మోసం చేశారని పలువురు ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపించారు. సోమవారం మదనపల్లె కలెక్టరేట్లో నిర్వహించిన…
Read Moreఆడవేషంతో మోసం.. రూ.5 లక్షలు, బంగారం కాజేశాడని బాధితుడి ఆరోపణ
June 30, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె ఈశ్వరమ్మకాలనీకి చెందిన కోలారు మంజునాథరాజు, ఆడవేషాలు వేసుకొని మోసాలకు పాల్పడుతున్న పొత్తూరి మోహనకృష్ణమనాయుడు అలియాస్ మధుశ్రీ అలియాస్ హనీ తన నుంచి రూ.5…
Read Moreకర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరికి రిమాండ్
June 30, 2026 | Andhra Pradesh
రామసముద్రం ముచ్చట్లు: రామసముద్రంలో సోమవారం ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో అక్రమంగా కర్ణాటక మద్యం నిల్వ ఉంచిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఉగిని నాగరాజ్ (47) వద్ద…
Read Moreఐషర్ లారీ బోల్తా.. 15 మంది కూలీలకు స్వల్ప గాయాలు
June 30, 2026 | Andhra Pradesh
మదనపల్లెముచ్చట్లు: మదనపల్లె బైపాస్లో సోమవారం రాత్రి ఐషర్ లారీ అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన 15 మంది కూలీలు స్వల్ప…
Read Moreలక్కిరెడ్డిపల్లె ఎస్సీ హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్
June 30, 2026 | Andhra Pradesh
లక్కిరెడ్డిపల్లె ముచ్చట్లు: లక్కిరెడ్డిపల్లె మండలంలోని ఎస్సీ-1, ఎస్సీ-2 వసతిగృహాల వార్డెన్ మనోహర్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సాంఘిక సంక్షేమ డివిజనల్ అధికారి…
Read MorePGRS అర్జీలను నాణ్యతతో పరిష్కరించి ప్రజలకు భరోసా కల్పించాలి: జేసీ
June 30, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: మదనపల్లి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సబ్ కలెక్టర్ చల్లా…
Read Moreశివాలయాలలో జేష్ఠ పౌర్ణమి పూజలు
June 29, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: జేష్ఠపౌర్ణమి సందర్భంగా పట్టణంలోని శైవక్షేత్రాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద గల శ్రీ బోగనంజుండేశ్వరస్వామి, కోనేటి వద్ద గల పురాతన…
Read More30న భవన కార్మికుల సమావేశం
June 29, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గంలోని భవన కార్మికుల సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు జెడ్పి అతిధిగృహంలో నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు కేశవరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ…
Read Moreఆటోను ఢీకొన్న ట్రాక్టర్ – ఒకరికి గాయాలు
June 29, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని గూడూరుపల్లె సమీపంలో ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో ఆటో బోల్తా పడి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు . సోమవారం కపాడంమిట్టపల్లెకి చెందిన సుబ్రమణ్యం(45) తన ఆటోలో…
Read Moreన్యాయవాదులు విధులు బహిష్కరణ
June 29, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని మూడు కోర్టు విధులను న్యాయవాదులు సోమవారం బహిష్కరించారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్కుమార్ మాట్లాడుతూ రాయచోటిలో రాజేష్ అనే న్యాయవాదిపై దాడి జరగడాన్ని ఖండిస్తున్నామన్నారు.…
Read More