Category: Andhra Pradesh
4056 posts
19న సచివాలయాలలో యూనిఫైడ్ సర్వేపై విచారణలు
June 17, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మున్సిపాలిటి పరిధిలోని అన్ని వార్డు సచివాలయాలలోను యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేడేటా పై విచారణ చేసి తుది నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 19న వార్డు సచివాలయాలకు ఆయా…
Read Moreరైతుబజార్ నిర్మాణానికి రూ.28 లక్షలు
June 17, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని మార్కెట్ కమిటి ఆవరణంలో రైతు బజారు నిర్మాణానికి ప్రభుత్వం రూ.28 లక్షలు మంజూరు చేసినట్లు కమిటి చైర్మన్ సమీపతి యాదవ్ తెలిపారు. బుధవారం ఆయన…
Read Moreమోటకట్ల హైస్కూల్కు బస్సు సౌకర్యం.. అడ్మిషన్లు ప్రారంభం
June 17, 2026 | Andhra Pradesh
సంబేపల్లి ముచ్చట్లు: సంబేపల్లి మండలంలోని మోటకట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాయచోటి నుంచి పాఠశాలకు విద్యార్థులు సులభంగా…
Read Moreయూట్యూబ్ చూసి నకిలీ నోట్ల తయారీ.. భార్యాభర్తలు అరెస్ట్
June 17, 2026 | Andhra Pradesh
నల్గొండముచ్చట్లు: మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ నోట్లు తయారు చేసిన భార్యాభర్తలు రాజీవ్, పావని పోలీసులకు చిక్కారు. ఆదాయం కోసం ఈ…
Read Moreసర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు,
June 17, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత సమర్థవంతమైన, వేగవంతమైన పోలీసు సేవలను అందించాలనే లక్ష్యంతో పుల్లంపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు…
Read Moreఅంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ ముఠా గుట్టురట్టు
June 17, 2026 | Andhra Pradesh
రూ. 1.06 కోట్ల విలువైన 213.360 కేజీల గంజాయి స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ పరవాడ పోలీస్ సిబ్బంది చాకచక్యం: ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలు,…
Read Moreగుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి
June 17, 2026 | Andhra Pradesh
దువ్వూరు ముచ్చట్లు: కడప -కర్నూల్ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి.. దువ్వూరు మండలం బయనపల్లి సమీపంలో వాహనం జింకను ఢీకొనడంతో మృతి చెందింది..…
Read Moreమాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్కు మంత్రి నారా లోకేష్ సవాల్..!
June 17, 2026 | Andhra Pradesh
పులివెందుల ముచ్చట్లు: జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నాను.. గొడ్డలి పార్టీ నేతల్లా నేను బురదచల్లి పారిపోయే రకం కాదు. డీఎస్సీపై అనుమానాలుంటే, ఇక్కడే…
Read Moreబీహార్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయింపు
June 17, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: బీహార్ ప్రభుత్వానికి టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు కృతజ్ఞతలు ఉత్తర భారత దేశంలో సనాతన ధర్మ ప్రచారానికి, శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక సేవలను మరింత…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
June 17, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం వరకు 86,601 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read More