September 19, 2026
Explore

Category: Andhra Pradesh

6698 posts

హమారప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి

September 19, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ అధ్యక్షుడు అద్దెగాళ్ల ఆంజప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఆయన…

Read More

శ్రీ శనేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

September 19, 2026 | Andhra Pradesh

పుంగనూరు పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ వద్ద వెలసిన శ్రీ శనేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పంచామృతం, గోక్షిరంతో అభిషేకం చేసి దూపదీప…

Read More

దోమ వ్యాధులపై ప్రజలకు అవగాహన

September 19, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: దోమల నివారణతో వ్యాధులు వ్యాపించవని, ఆది మన చేతుల్లోనే ఉందని వైద్యులు సూచిస్తున్నారు. పుంగనూరు అర్భన్‌ పిహెచ్‌సి పరిధిలోని కొత్తపేట , మేలుపట్ల, శాంతినగర్‌…

Read More

ఐటిఐలో ప్రవేశాలకు ధరఖాస్తులు

September 19, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆరోదశ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సురేష్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్‌,…

Read More

శ్రీ కళ్యాణ వెంకన్నకు పూజలు

September 19, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పెరటాసి మాసం మొదటి శనివారం సందర్భంగా పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అర్చకులు శ్రీవారి మూలవిరాట్‌కు విశేష…

Read More

చిట్రెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

September 19, 2026 | Andhra Pradesh

ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్ర వాహనాలు.. ఇద్దరు దుర్మరణం చౌడేపల్లి ముచ్చట్లు; అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం పలమనేరు రహదారిలోని చిట్రెడ్డిపల్లి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం…

Read More

పుంగనూరు ప్రజా దర్భార్ కి క్యూ కట్టిన జనం

September 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: ప్రజా సమస్యలు నేరవేర్చడం మన భాద్యత… టిడిపి పుంగనూరు నియోజకవర్గ నూతన ఇంచార్జి మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో ప్రజా దర్భార్.. వివిధ శాఖల అధికారులతో కలసి…

Read More

రూ.33 లక్షలతో మున్సిపాలిటికి జెసిబి కొనుగోలు

September 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మున్సిపాలిటిలో కాలువల్లో మట్టి, మురుగునీటి తొలగింపు, వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం జెసిబి వాహనాన్ని రూ.33 లక్షలతో కొనుగోలు చేసినట్లు కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.…

Read More

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ

September 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటన గురువారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు. మండలంలోని గుడిసెబండకు చెందిన గంగాధర్‌(32), రెడ్డెప్ప (30)…

Read More

హమార ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలి

September 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌పై హమారప్రసాద్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్చహించారు. అశోక్‌ మాట్లాడుతూ…

Read More