Category: Andhra Pradesh
1977 posts
మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు.
April 11, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: Tags; Humble tributes on the occasion of Mahatma Jyotirao Phule’s birth anniversary.
Read More16వ తేదీ సింహగిరిపై గంధం అమావాస్య వేడుక.
April 11, 2026 | Andhra Pradesh
సింహాచలం ముచ్చట్లు: ముందస్తు చందనోత్సవంగా సింహాచలం క్షేత్రంలో గ్రామీణ ప్రాంత భక్తులు ఉపవాస దీక్ష, జాగరణ చేయడం ఆనవాయితీ.ఈనెల 17న ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు.…
Read Moreసింగర్ మంగ్లీపై కేసు నమోదు..
April 11, 2026 | Andhra Pradesh
ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు.. తెలంగాణ ముచ్చట్లు: ప్రముఖ సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడిపై పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట…
Read Moreతిరుమల లడ్డూకు పెరిగిన డిమాండ్.. విక్రయాల్లో సరికొత్త రికార్డు!
April 11, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారి దర్శనం ఎంత ప్రత్యేకమో, స్వామివారి ప్రసాదమైన లడ్డూ కూడా అంతే ప్రత్యేకం. తాజాగా ఈ లడ్డూ ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు…
Read Moreయూపీఐ చెల్లింపులపై ఆర్బీఐ కొత్త రూల్..
April 11, 2026 | Andhra Pradesh
రూ.10,000 దాటితే గంట ఆగాల్సిందే! అమరావతిముచ్చట్లు: డిజిటల్ చెల్లింపుల మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఫోన్పే,…
Read Moreభూమికి చేరుకున్న ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములు
April 11, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: చంద్రుడి చుట్టూ యాత్రను విజయవంతంగా ముగించుకొని ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నారు. భారత కాలమాన ప్రకారం.. ఉ.5.38 గంటలకు కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాన్…
Read Moreఒక్క గుడ్డు రూ.1.5లక్షలు, లీటరు పాలు రూ.8లక్షలు.
April 11, 2026 | Andhra Pradesh
. పేపర్ కంటే ఛీప్ అయిన కరెన్సీ.. ఇరాన్ ముచ్చట్లు: మీరు కిరాణా కొట్టుకు వెళ్లి ఒక గుడ్డు ఇవ్వమని అడిగితే, దుకాణదారుడు దాని ధర లక్ష…
Read Moreమదనపల్లె పట్టణం బసినికొండ దొనకొండ గుడిలో చోరీ
April 11, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె పట్టణం బసినికొండ గ్రామంలోని దొనకొండ గంగమ్మ గుడిలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. గుడి తలుపులు ధ్వంసం చేసి లోపల ఉన్న…
Read Moreమదనపల్లెలో తమిళనాడు వాసి ఆత్మహత్య
April 11, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మదనపల్లె రామారావు కాలనీలో అద్దెకు ఉంటూ, స్థానికంగా ఉన్న ఓ టీ హోటల్లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో…
Read Moreప్రజల భద్రత, రక్షణ ప్రధాన లక్ష్యం
April 11, 2026 | Andhra Pradesh
చిత్తూరు ముచ్చట్లు: ప్రజల భద్రత, రక్షణను ప్రధాన లక్ష్యంగా తీసుకొని, నేరాలు మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన కార్డన్ & సెర్చ్ నిర్వహణ.…
Read More