Category: Andhra Pradesh
6569 posts
ప్రవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదం
September 12, 2026 | Andhra Pradesh
ఏలూరు ముచ్చట్లు: చింతలపూడి మండలం యండపల్లి సమీపం లో గ్రీన్ ఫీల్డ్ హైవే పై ప్రవేట్ ట్రావెల్ (AP39WQ3178) బస్సు ప్రమాదం. ఆగిఉన్న లారీని (KA56.8893) ఢీకొన్న…
Read Moreనెల్లూరులో దారుణ హత్య
September 12, 2026 | Andhra Pradesh
నెల్లూరు ముచ్చట్లు: నెల్లూరు రూరల్ లోని నాలుగో మైలు అశోక్ నగర్ వద్ద యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు…
Read More93 కేసుల అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్..!!
September 12, 2026 | Andhra Pradesh
👉..ఏపీ,తెలంగాణలో 93 కేసులు..నంద్యాల పోలీసులకు చిక్కిన నిందితుడు..!!👉..సాంకేతిక ఆధారాలతో పట్టివేత..స్కూటీ స్వాధీనం..!!👉..మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత రామనాథన్..!! నంద్యాల ముచ్చట్లు: ..ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలకు…
Read Moreసోమవారం గ్రీవెన్స్ రద్దు
September 12, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: వినాయక చవితి నేపథ్యంలో నిర్ణయం: జిల్లా ఎస్పీ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సెప్టెంబరు 14న సోమవారం ప్రభుత్వ సెలవు దినం కావడంతో మదనపల్లెలోని…
Read Moreవినాయక చవితి వేడుకలకు పోలీసుల నిబంధనలు తప్పనిసరి:DSP
September 12, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో వినాయక మండపాల కమిటీ నిర్వాహకులతో డీఎస్పీ కృష్ణమోహన్ సమావేశం నిర్వహించారు. వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, భక్తి, ఆనందం,…
Read Moreఅన్న క్యాంటీన్లో ఆకస్మిక తనిఖీ చేసిన మౌర్య రెడ్డి
September 12, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి పట్టణంలోని అన్న క్యాంటీన్ను టీడీపీ యువ నాయకుడు మౌర్య రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ₹5కే భోజనం అందిస్తున్న…
Read Moreప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
September 12, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి పట్టణం కె.రామాపురం ప్రాంతంలో టీడీపీ నాయకుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్రెడ్డి పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ…
Read Moreవరుస సెలవులతో బ్యాంకులు బంద్.. నగదు కోసం ప్రజల అవస్థలు
September 12, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: బ్యాంకు ఉద్యోగుల సమ్మె,రెండో శనివారం, వినాయక చవితి, ఆదివారం సెలవులు.. పలుచోట్ల పనిచేయని ఏటీఎంలు వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రావడంతో నగదు అవసరమైన…
Read Moreఏపీలో కొత్త పింఛన్లకు భారీ స్పందన.. 5 రోజుల్లో 6.81 లక్షల దరఖాస్తులు!
September 12, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త సామాజిక భద్రత పింఛన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 📌 సెప్టెంబర్ 7న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా..…
Read Moreదక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం..
September 12, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన గాలులు. దక్షిణకోస్తా…
Read More