Category: Andhra Pradesh
3638 posts
ప్రొద్దుటూరులో రూ.1000 విషయమై గొడవ.. ఆరుగురిపై కేసు నమోదు..!
June 7, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: ప్రొద్దుటూరు మోడంపల్లి బైపాస్లోని KMH ఫంక్షన్ హాల్ వెనుక నిన్న రాత్రి ఆరుగురు యువకులు ఘర్షణ. . రూ.1000 బాకీ విషయమై నలుగురు యువకులు…
Read Moreమైదుకూరు పట్టణం మహబూబ్ నగర్ లో దొంగతనం. .
June 7, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: భూమిరెడ్డి కొండయ్య నివాసం లో దొంగలు పడి 9 తులాలు బంగారం, 40తులాల వెండి దొంగిలించినట్లు తెలిపిన బాధితుడు. . పోలీస్ స్టేషన్ లో…
Read Moreసివిల్స్ లో ‘ఫేస్ అథెంటికేషన్’ సక్సెస్
June 7, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నకిలీ అభ్యర్థులను అరికట్టేందుకు UPSC ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని విజయవంతంగా అమలు చేసింది. మే 24న జరిగిన ప్రిలిమినరీ పరీక్షలో ఫేస్…
Read Moreరాయచోటి మామిడి రైతులను ఆదుకోవాలి: పరిరక్షణ వేదిక
June 7, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి ప్రాంతంలో మామిడి రైతులపై జరుగుతున్న వ్యాపారులు, కమీషన్ ఏజెంట్ల దోపిడీని వెంటనే అరికట్టాలని ‘మామిడి రైతు హక్కుల పరిరక్షణ వేదిక’ డిమాండ్ చేసింది.…
Read Moreరేషన్ బియ్యం వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
June 7, 2026 | Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా ముచ్చట్లు: తిరువూరు మండలం రాజుగూడెంలో రేషన్ బియ్యం వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు.. రేషన్ డీలర్ వేల్పుల పెద్ద కృష్ణయ్య దుకాణం నుండి అక్రమంగా అశోక్…
Read Moreదేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు..!
June 7, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: 14.2 కేజీల డొమెస్టిక్ LPG సిలిండర్పై రూ.29 మేర పెంపు. నేటి నుంచే అమల్లోకి రానున్న పెంచిన ధరలు.. ఢిల్లీలో ధర రూ.913 నుంచి…
Read Moreకడపలో యువకుడి దారుణ హత్య..!
June 7, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: యువకుడిని కత్తితో నరికి చంపిన దుండగులు. మైదుకూరులోని ఇందిరమ్మ కాలనీలో ఘటన. సంఘటనా స్థలానికి చేరుకుని హత్యపై ఆరా తీస్తున్న పోలీసులు. Tags:Brutal murder…
Read Moreఇందిరమ్మ కాలనీ లో యువకుడు దారుణ హత్య
June 7, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: మైదుకూరు మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీ లో యువకుడు దారుణ హత్య. . తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు నాగేంద్ర అనే యువకున్ని దారుణం…
Read Moreమోదీ-బీజేపీ మరోసారి భారత్కు షాక్
June 7, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఇంటి అవసరాలకు వాడే ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరను ₹29 మేర పెంచారు; ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న కుటుంబాలపై ఇది మరో భారాన్ని మోపింది.…
Read Moreఎన్టీఆర్ స్టేడియం లో ప్రత్యేక యోగా కార్యక్రమం
June 7, 2026 | Andhra Pradesh
తిరువూరు ముచ్చట్లు: యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం లో ప్రత్యేక యోగా కార్యక్రమంలో పాల్గొన్న- ఆర్డీవో ఏ.కుమార్ రాష్ట్రంలో కోటి మందిని భాగస్వామ్యం చేయాలని…
Read More