Category: Andhra Pradesh
3496 posts
ఏపీ ఈఏపీసెట్-2026.. ప్రిలిమినరీ ‘కీ’ విడుదల వాయిదా
May 24, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీ ఈఏపీసెట్-2026 ప్రిలిమినరీ ‘కీ’ విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం నేడు విడుదల కావాల్సిన ‘కీ’, రెస్పాన్స్ షీట్లను ఈ నెల 25న ఉదయం…
Read Moreజేబులో పట్టేంత ఈసీజీ!
May 24, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: థర్మామీటర్లాగే సులభంగా ఈసీజీ పరీక్ష చేసుకునేందుకు ‘స్పందన్’ పరికరం అందుబాటులోకి వచ్చింది. అగ్గిపెట్టె పరిమాణంలో ఉండే ఈ చిన్న పరికరం మొబైల్ యాప్తో పనిచేస్తుంది. దీనికి…
Read Moreఉష్ణోగ్రతలు 46°C దాటలేదు
May 24, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: నిన్న మబ్బులు ఉన్నందున ఉష్ణోగ్రతలు 46°C దాటలేదు, కానీ ఈరోజు పొడి పశ్చిమ గాలులు, నిర్మలమైన ఆకాశం కారణంగా మధ్య ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు…
Read Moreవడదెబ్బ.. ఒక్కరోజే 56 మంది మృతి..
May 24, 2026 | Andhra Pradesh
– తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అమరావతిముచ్చట్లు: పలు చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్న TGలో…
Read Moreమండే కాలం.. మహిళలపై ప్రభావం!
May 24, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఠారెత్తిస్తున్న ఎండలకు భూమి విపరీతంగా వేడెక్కుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా వడగాలులు వీస్తున్నాయి. ఈ విపరీతాలన్నీ వాతావరణంలో వస్తున్న మార్పులు మాత్రమే కాదు.. ఈ…
Read Moreవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
May 24, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం…
Read Moreటీటీడీకి రూ.20 లక్షలు విరాళం
May 24, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: గుంటూరుకు చెందిన మాదాల శేషగిరిరావు అనే భక్తుడు ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు.అదేవిధంగా గుంటూరుకు చెందిన…
Read Moreచిన్నశేషుడిపై వెలసిన శ్రీ గోవిందుడి దివ్యమహిమ
May 24, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: గోవింద నామస్మరణలతో మారుమోగిన తిరుపతి మాడవీధులు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం శ్రీ గోవిందరాజస్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
May 24, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం వరకు97,561 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు…
Read Moreవిధి నిర్వహణలో ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి
May 24, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె లో విధి నిర్వహణలో ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆదివారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందాడు. భర్త మరణ…
Read More