July 17, 2026
Explore

Category: Andhra Pradesh

5116 posts

ఇస్రోలో వరుస రాజీనామాలు

July 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: పెద్ద సంఖ్యలో సంస్థను వీడుతున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు రాజీనామాల ఆమోదంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)లో ఇటీవల స్వచ్ఛంద పదవీ…

Read More

గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. నిబంధనల్లో కేంద్రం భారీ మార్పులు

July 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: గ్యాస్ సిలిండర్ల బుకింగ్, సరెండర్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ బుక్ చేశాక మరో సిలిండర్ కోసం…

Read More

షహవార్‌, సుభాన్‌ లకు షైనింగ్‌స్టార్‌ అవార్డు

July 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని జెడ్పిహైస్కూల్‌లో పదోతరగతి పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన టి.షహవార్‌ షైనింగ్‌స్టార్‌ అవార్డుకు ఎంపికైనట్లు హెచ్‌ఎం రుద్రాణి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న…

Read More

కార్మికుల ఐక్యతతో ఏదైన సాధించగలరు

July 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు ఐకమత్యంతో ఏదైన సాధించేందుకు వీలుందని రాష్ట్ర ప్రైవేటు ఎలక్ట్రికల్‌ వర్కర్స్ సంఘ ఉపాధ్యక్షుడు పాల్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో…

Read More

నీటి కుంటలు రైతులకు సంజీవని

July 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: వర్షాలు లేకపోవడంతో నీటికుంటలు రైతులకు సంజీవినిలా తోడ్పాటునిస్తోంది. ఉధ్యానవనశాఖ ఆధ్వర్యంలో రైతులు నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని, ఒకొక్క కుంటకు రూ.90 వేలు, పెద్దకుంటలకు రూ.18…

Read More

నీట్‌లో మోహిత్‌కు 36 వేల ర్యాంకు

July 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బెస్తవీధికి చెందిన మంజుల కుమారుడు బి.మోహిత్‌ నీట్‌ విడుదల చేసిన ఫలితాలలో 36 వేల ర్యాంకు సాధించాడు. శుక్రవారం ఫలితాలను కేంద్రం విడుదల చేసింది.…

Read More

విద్యార్థులచే గర్జన పోస్టర్లు విడుదల

July 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ ఓబిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గర్జన పోస్టర్లను విడుదల చేశారు. శుక్రవారం ఓబిసి జిల్లా అధ్యక్షుడు వెంకటయాదవ్‌…

Read More

గరుడసేవకు భక్తుల పాదయాత్ర

July 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: తిరుమల శ్రీ ఏడుకొండల వెంకటేశ్వరస్వామిని గరుడోత్సవం రోజు దర్శించుకునేందుకు సుమారు 200 మంది భక్తులు శుక్రవారం బయలుదేరారు. స్థానిక కోనేటి వద్ద నుంచి భక్తులు ఏడుకొండల…

Read More

మాజీ పారా మిలటరీ ఉద్యోగుల సమావేశం

July 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని రాంపల్లె వద్ద గల మాజీ సైనికోద్యోగుల సంఘ భవన్‌లో శుక్రవారం మాజీ సెంట్రల్‌ పారా మిలటరీపోర్స్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More

రమ్యశ్రీ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రుల ఆవేదన

July 17, 2026 | Andhra Pradesh

-ఊపిరితిత్తుల వ్యాధి పుంగనూరుముచ్చట్లు: సాధారణ రైతు కుటుంబంలో వెంకట్రమణ, లక్ష్మీ దంపతులకు మూడవ కుమారైగా జన్మించిన రమ్యశ్రీ ఎంతో చలాకిగా చదువుకుంటు సీఏ చేరింది. పట్టుదలతో చదువును…

Read More