May 28, 2026
Explore

Category: Andhra Pradesh

3413 posts

జియో సబ్ స్క్రైబర్లు 52.4 కోట్లు : రిలయన్స్!

May 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: భారత్లో జియో సబ్ స్క్రైబర్ల సంఖ్య 52.40 కోట్లు దాటిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది..కంపెనీ విడుదలచేసిన 2026 ఆర్థిక సంవత్సరం క్యూ4 రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం…

Read More

ఇండియాకు వెళ్లిపోండి’.. అమెరికాలో భారతీయులకు అవమానం

May 28, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు: అమెరికాలో భారతీయులకు అవమానం జరిగిన వీడియో SMలో వైరల్‌గా మారింది. ఓ జంట రోడ్డుపై నిలబడి ఫొటోలు తీసుకుంటుండగా ఓ వ్యక్తి ‘మీరు ఇండియా…

Read More

గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి

May 28, 2026 | Andhra Pradesh

ములకలచెరువు ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా ములకలచెరువు రైల్వే స్టేషన్ కు సుమారుగా 500 మీటర్ల సమీపంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి…

Read More

ఆపరేషన్ వికటించి మృత్యువాత పడ్డ రైతు

May 28, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె లో ఆపరేషన్ వికటించి రైతు మృతి చెందిన విషాదకర సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. రొంపిచర్ల మండలం, వారణాసి పల్లికి చెందిన…

Read More

ఎవరైనా లోన్ తీసుకుంటుంటే ష్యూరిటీగా ఉంటున్నారా

May 28, 2026 | Andhra Pradesh

.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు అమరావతిముచ్చట్లు: చిట్‌ఫండ్ సంస్థల నుంచి రుణం తీసుకున్న వ్యక్తితో సమానంగా ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తికి కూడా బాధ్యత ఉంటుందని ఏపీ…

Read More

పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్.. నగదు స్వాధీనం

May 27, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు: రాజంపేట టౌన్ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని చక్రాలమడుగు కంపచెట్లలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఎస్పీ మనోజ్ రామనాధ్ హెగ్డే సూచనల…

Read More

లక్కిరెడ్డిపల్లె యువకుడు కడపలో రైలు కిందపడి మృతి

May 27, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు: రాయచోటి నియోజకవర్గంలో బుధవారం ఉదయం ఒక విషాదకర సంఘటన వెలుగుచూసింది. లక్కిరెడ్డిపల్లెకు చెందిన షేక్ హుస్సేన్ (30) కడప సమీపంలోని రైల్వేట్రాక్‌పై శవమై కనిపించాడు.…

Read More

ఉపాధి పనుల్లో పిడుగుపాటు.. కూలీకి తీవ్ర గాయాలు

May 27, 2026 | Andhra Pradesh

సంబేపల్లి ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో బుధవారం ఉదయం ఒక దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. సంబేపల్లి మండలం అడవికమ్మపల్లె సమీపంలోని నర్సా రెడ్డి గారి పల్లెలో ఉపాధి హామీ…

Read More

దళిత మహిళపై మూకుమ్మడి దాడి

May 27, 2026 | Andhra Pradesh

కురుబలకోట ముచ్చట్లు: కురుబలకోట మండలం ముదివేడులో ఓ దళిత మహిళపై మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. బాధితురాలైన లేట్ నరసప్ప భార్య బి.రాజమ్మ (50)…

Read More

బాధితులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందిస్తాం – సబ్ కలెక్టర్ కల్యాణి

May 27, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: జాతీయ రహదారి-71 (NH 71) విస్తరణలో భూములు కోల్పోయిన బాధిత రైతులందరికీ ఆమోదయోగ్యమైన పరిహారం అందజేస్తామని మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి తెలిపారు.…

Read More