August 25, 2026
Explore

Category: Andhra Pradesh

6119 posts

అనంతపురం జిల్లా కనేకల్లో మంత్రి నారా లోకేష్ పర్యటన..

August 25, 2026 | Andhra Pradesh

అనంతపురం ముచ్చట్లు: ఎస్ 144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్లకు లోకేష్ చేతుల మీదుగా శ్రీకారం.. రాయదుర్గం నియోజకవర్గంలో రూ.10 వేల కోట్లతో 1325 మెగావాట్ల విండ్…

Read More

మిస్ యూనివర్స్ ఇండియాగా కజియా లిజ్ మెజో

August 25, 2026 | Andhra Pradesh

కేరళ ముచ్చట్లు: కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా నిలిచారు. రాజస్థాన్లోని జైపూర్లో ఈ పోటీలు జరిగాయి.…

Read More

నేడు తెరుచుకున్న శబరిమల ఆలయం

August 25, 2026 | Andhra Pradesh

కేరళ ముచ్చట్లు: ఓనం పండగ ప్రత్యేక పూజల నిమిత్తం శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ద్వారాలు సోమవారం సాయంత్రం తెరుచుకున్నాయి. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనానికి…

Read More

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జాతర షెడ్యూల్ ఇదే

August 25, 2026 | Andhra Pradesh

విజయనగరం ముచ్చట్లు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి జాతర షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు ఆధ్యాత్మిక…

Read More

5 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్..

August 25, 2026 | Andhra Pradesh

లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు: లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి గ్రామం చెంచర్లపల్లి వద్ద 6 ఎర్రచందనం దుంగలు పట్టివేత… 5 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్.. కారు స్వాధీనం… అన్నమయ్య,…

Read More

విద్యార్థినుల భద్రతే లక్ష్యం

August 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: – మహిళా పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమం. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు, తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్…

Read More

మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురు కి…ఫైన్ విధించిన చిలకలూరిపేట సెంకండ్ క్లాస్ మేజిస్ట్రేట్

August 25, 2026 | Andhra Pradesh

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు..మెజిస్ట్రేట్ పల్నాడు ముచ్చట్లు: చిలకలూరిపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్‌ వారిపై కోర్టు కొరడా మద్యం సేవించి మోటార్‌సైకిళ్లు నడిపిన ముగ్గురిపై…

Read More

విశాఖపట్నానికి రూ. వెయ్యి కోట్లతో తాగునీరు

August 25, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు: తాగునీటి కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న విశాఖ నగరానికి సాంత్వన చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి జలాలను నేరుగా నగరానికి తరలించేందుకు రూ.1,000…

Read More

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు 21 మంది అధ్యాపకుల ఎంపిక

August 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఉన్నత విద్యా విభాగంలో దేశవ్యాప్తంగా 21 మంది అధ్యాపకులు జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో ఎయిమ్స్ మంగళగిరి మెడికల్ పీడియాట్రిక్స్ విభాగానికి చెందిన డాక్టర్…

Read More

పోర్టబుల్ ఈసీజీ మానిటర్

August 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: గుండె జబ్బులున్న వారు ఇంట్లోనే ఈసీజీ తీసుకోవడానికి ఉపయోగించే జేబులో పట్టే పరికరం పోర్టబుల్ ఈసీజీ మానిటర్. దీనిపై రెండు వేళ్లను ఉంచడం ద్వారా కేవలం…

Read More