August 19, 2026
Explore

Category: Andhra Pradesh

6094 posts

ప్రియుడి మోజులో పడి.. భర్తని,నవ మాసాలు మోసిన కొడుకుని ఏ మాత్రం జాలి లేకుండా చంపిన భార్య

August 19, 2026 | Andhra Pradesh

ఎంత మంది అమాయకులు బలి అయ్యారో ఇప్పటికీ…!..చంప కుండా.. విడాకులు తీసుకుంటే సరిపోయిద్ది…అంతే కానీ ఘోరం గా చంపి వారి జీవితం ని కూడా నాశనం చేసుకున్న…

Read More

అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు

August 19, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, జక్కలవారిపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు. ప్రమాదంలో కారులో6 మంది…

Read More

వరకట్నం కేసు నమోదు

August 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మండలంలోని ఈడిగపల్లెలో నివాసం ఉన్న అర్షున్‌తాజ్‌ అనే మహిళ తన భర్త ఖాజావెహోహిద్దిన్‌ అదనపుకట్నం తేవాలని వేదిస్తున్నట్లు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రమణ…

Read More

కంభం లో తూనికలు -కోలతల అధికారుల దాడులు.

August 18, 2026 | Andhra Pradesh

హడలెత్తి – షాపులు బంద్ మూడు షాపుల పై కేసులు నమోదు మార్కాపురం ముచ్చట్లు: కంభం మండలం లో తూనికల కొలతల శాఖ అధికారులు మంగళవారం నాడు…

Read More

దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు

August 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు నమోదుకాగా, ఏపీలో 74 కేసులు నమోదయ్యాయని మంత్రి సత్యకుమార్…

Read More

త్వరలో విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

August 18, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు: విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సెప్టెంబర్ 3 నుంచి 20వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. గత రాత పరీక్షలో అర్హత…

Read More

మాజీ స్పీకర్ తమ్మినేని దంపతులకు ముందస్తు బెయిల్

August 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: భూ యజమాని బతికుండగానే నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి, రూ.4 కోట్ల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే కేసులో వైసీపీ నేత, మాజీ…

Read More

శాంతిభద్రతలలో రాజీపడద్దు-ఎస్పీ ధీరజ్‌కునుబిల్లి

August 18, 2026 | Andhra Pradesh

సోమలముచ్చట్లు: శాంతిభద్రతల విషయంలో రాజీపడకుండ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్‌కునుబిల్లి పోలీసులను ఆదేశించారు. మంగళవారం ఆయన సోమల మండల పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ…

Read More

చెరువు దురాక్రమణ-అడ్డుకున్న గ్రామస్తులు

August 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మండలంలోని బోడినాయునిపల్లె చెరువు ఆక్రమణను గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన మంగళవారం జరిగింది. కొంత మంది నాయకులు కలసి రెవెన్యూ అధికారులతో కుమ్మకై , ఏకంగా చెరువు…

Read More

ఈసారి ‘నో’ ఖేల్ రత్న .. 17 మందికి అర్జున అవార్డులు

August 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: 2025 సంవత్సరానికి గాను కేంద్రం జాతీయ క్రీడా పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. 17 మందిని అర్జున అవార్డులు వరించగా.. అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్…

Read More