Category: Andhra Pradesh
6094 posts
ప్రియుడి మోజులో పడి.. భర్తని,నవ మాసాలు మోసిన కొడుకుని ఏ మాత్రం జాలి లేకుండా చంపిన భార్య
August 19, 2026 | Andhra Pradesh
ఎంత మంది అమాయకులు బలి అయ్యారో ఇప్పటికీ…!..చంప కుండా.. విడాకులు తీసుకుంటే సరిపోయిద్ది…అంతే కానీ ఘోరం గా చంపి వారి జీవితం ని కూడా నాశనం చేసుకున్న…
Read Moreఅదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు
August 19, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, జక్కలవారిపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు. ప్రమాదంలో కారులో6 మంది…
Read Moreవరకట్నం కేసు నమోదు
August 18, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని ఈడిగపల్లెలో నివాసం ఉన్న అర్షున్తాజ్ అనే మహిళ తన భర్త ఖాజావెహోహిద్దిన్ అదనపుకట్నం తేవాలని వేదిస్తున్నట్లు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రమణ…
Read Moreకంభం లో తూనికలు -కోలతల అధికారుల దాడులు.
August 18, 2026 | Andhra Pradesh
హడలెత్తి – షాపులు బంద్ మూడు షాపుల పై కేసులు నమోదు మార్కాపురం ముచ్చట్లు: కంభం మండలం లో తూనికల కొలతల శాఖ అధికారులు మంగళవారం నాడు…
Read Moreదేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు
August 18, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు నమోదుకాగా, ఏపీలో 74 కేసులు నమోదయ్యాయని మంత్రి సత్యకుమార్…
Read Moreత్వరలో విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
August 18, 2026 | Andhra Pradesh
విశాఖపట్నం ముచ్చట్లు: విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సెప్టెంబర్ 3 నుంచి 20వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. గత రాత పరీక్షలో అర్హత…
Read Moreమాజీ స్పీకర్ తమ్మినేని దంపతులకు ముందస్తు బెయిల్
August 18, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: భూ యజమాని బతికుండగానే నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి, రూ.4 కోట్ల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే కేసులో వైసీపీ నేత, మాజీ…
Read Moreశాంతిభద్రతలలో రాజీపడద్దు-ఎస్పీ ధీరజ్కునుబిల్లి
August 18, 2026 | Andhra Pradesh
సోమలముచ్చట్లు: శాంతిభద్రతల విషయంలో రాజీపడకుండ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్కునుబిల్లి పోలీసులను ఆదేశించారు. మంగళవారం ఆయన సోమల మండల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ…
Read Moreచెరువు దురాక్రమణ-అడ్డుకున్న గ్రామస్తులు
August 18, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని బోడినాయునిపల్లె చెరువు ఆక్రమణను గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన మంగళవారం జరిగింది. కొంత మంది నాయకులు కలసి రెవెన్యూ అధికారులతో కుమ్మకై , ఏకంగా చెరువు…
Read Moreఈసారి ‘నో’ ఖేల్ రత్న .. 17 మందికి అర్జున అవార్డులు
August 18, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: 2025 సంవత్సరానికి గాను కేంద్రం జాతీయ క్రీడా పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. 17 మందిని అర్జున అవార్డులు వరించగా.. అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్…
Read More