August 24, 2026
Explore

Category: Andhra Pradesh

6088 posts

59 గ్రాముల బంగారు నెక్లెస్‌ చీటింగ్..

August 24, 2026 | Andhra Pradesh

ప్రొద్దుటూరు ముచ్చట్లు: Tags: Fraud involving a 59-gram gold necklace…

Read More

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

August 24, 2026 | Andhra Pradesh

శ్రీశైలం ముచ్చట్లు: ఇన్ ఫ్లో : 7,088 ఔట్ ఫ్లో : 7,063 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ప్రస్తుతం : 875.90 అడుగులు…

Read More

ఆగస్టు 29న బి.కొత్తకోట లో జాబ్ మేళా

August 24, 2026 | Andhra Pradesh

.. పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. మదనపల్లి ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు…

Read More

ప్రభుత్వ ఆశయాలు.. సిద్ధాంతాల మేరకు లక్ష్యసాధనకు బాధ్యతాయుతంగా కృషి చేయాలి

August 24, 2026 | Andhra Pradesh

కలెక్టర్ల సదస్సుకు పక్కగా నివేదికలు రూపొందించాలి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లి ముచ్చట్లు: రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు.. సిద్ధాంతాల మేరకు ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాల…

Read More

ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం.. భార్య మృతి

August 24, 2026 | Andhra Pradesh

ఇబ్రహీంపట్నం ముచ్చట్లు: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి శ్రీనివాస హోటల్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో…

Read More

ఢిల్లీలో వర్షం ఎఫెక్ట్

August 24, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు: భారీ వ‌ర్షం కార‌ణంగా 15 విమానాల దారి మళ్లింపు జైపూర్‌కు 12 విమానాలు, చండీగఢ్‌కు రెండు, లక్నోకు ఒక విమానం మళ్లింపు వర్షం కారణంతో…

Read More

మదనపల్లె కలెక్టరేటి ఎదుట న్యాయ పోరాట దీక్షకు పూనుకున్న మహిళ

August 24, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: రామసముద్రం మండలంలోని కాప్పల్లి పంచాయతీ, గజ్జల వారిపల్లికి చెందిన వీరభద్ర భార్య కళావతమ్మ కాప్పల్లికి చెందిన రాజప్పకు 2018లో తన వ్యవసాయ బోర్ లో…

Read More

దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె సైరన్..!

August 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ‘5 రోజుల పనిదినాల’ కోసం ఉద్యమ బాట. సెప్టెంబర్ 11న బ్యాంకుల బంద్. సెప్టెంబర్ 28 నుంచి మరో 3 రోజులు బ్యాంకుల సమ్మె. కేంద్ర…

Read More

మహిళను చెన్నైలో హత్య చేసి, శరీర భాగాలతో బిర్యానీ వండిన దంపతులు

August 24, 2026 | Andhra Pradesh

చెన్నై ముచ్చట్లు: చెన్నై-దిల్లీ రైలులో ఓ సూట్కేస్లో మానవ శరీర భాగాలు కనిపించాయి. చెన్నైలో హయాత్ నిషా అనే మహిళను ఒడిశాకు చెందిన దంపతులు హత్య చేసి,…

Read More

రూ. లక్షన్నర పైనే గోల్డ్ రేటు..!

August 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ (సోమవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹800 పెరిగి రూ.1,50,300కు చేరింది. అదే 24…

Read More