Category: Andhra Pradesh
5835 posts
నిజామాబాద్లో విషాదం.. భార్యాభర్తల ఆత్మహత్య
August 11, 2026 | Andhra Pradesh
నిజామాబాద్ ముచ్చట్లు: –> వినాయక్ నగర్లోని నివాసంలో ఉరేసుకుని భర్త నరేష్, విషం తాగి భార్య మేఘన ఆత్మహత్య –> మేఘన, నరేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు…
Read Moreపాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
August 11, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: –> రూ.10, రూ.20 నోట్లను ప్లాస్టిక్ మెటీరియల్తో ముద్రించనున్న RBI –> పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత రూ.200 కోట్ల పాలిమర్ నోట్లు మార్కెట్లోకి –>…
Read Moreఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ
August 11, 2026 | Andhra Pradesh
సంగారెడ్డి ముచ్చట్లు: –> సుమారు లక్ష మంది జనంతో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు –> సభ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్…
Read Moreఇండియన్ బ్యాంక్ 51వ వసంతాలు
August 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని ఇండియన్బ్యాంక్ ఏర్పాటు చేసి 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించారు. మంగళవారం బ్యాంక్ చీఫ్మేనేజర్ వెంకటేశ్వర్లును ఖాతాదారులు, సిబ్బంది కలసి సన్మానించారు.…
Read Moreబీసీ కాలనీ స్థలం కబ్జాపై ఈదరపల్లి గ్రామస్థుల ఆందోళన
August 11, 2026 | Andhra Pradesh
నందలూరుముచ్చట్లు: నందలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈదరపల్లి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.బీసీ కాలనీ స్థలాన్ని ఆక్రమించారని పలుమార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.…
Read Moreభాకరాపేట ఘాట్రోడ్డులో కోళ్ల లారీ బోల్తా
August 11, 2026 | Andhra Pradesh
చంద్రగిరిముచ్చట్లు: చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్రోడ్డులో కోళ్ల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. భాకరాపేట నుంచి తిరుపతి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ బోల్తా…
Read Moreనీరుగట్టుపల్లె గుజరిలో అగ్ని ప్రమాదం
August 11, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: -రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం.. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లి లో ఉన్న గుజిరిలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగి పది లక్షల ఆస్తి…
Read Moreరేపు ఆకాశంలో అరుదైన వింతలు
August 11, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఈ నెల 12న ఒకే రోజు ఆకాశంలో మూడు అరుదైన ఖగోళ ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయని జీపీ బిర్లా అస్ట్రానమీ మృణాళిని తెలిపారు. బుధవారం తెల్లవారుజామున…
Read Moreప్రతి గంటలకు 20 మంది చనిపోతున్నారు: గడ్కరీ
August 11, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: భారతదేశ రహదారి భద్రతా సంక్షోభంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏటా దేశంలో 5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.8…
Read Moreఢిల్లీలో 21 మంది మహిళా టెలికాలర్లు అరెస్ట్
August 11, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: అమాయకపు ప్రజలను మోసం చేసే కాల్ సెంటర్లో పని చేస్తున్న నిందితులు ఢిల్లీ శివ మార్కెట్ ప్రాంతంలో మూడు మోసపూరిత కాల్ సెంటర్లు ఏర్పాటు…
Read More