Category: Andhra Pradesh
2590 posts
నేడు గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన
May 11, 2026 | Andhra Pradesh
గుజరాత్ ముచ్చట్లు: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో పాల్గొననున్న మోదీ ఆలయంలో జరిగే మహాపూజ, కుంభాభిషేకం..ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ సోమనాథ్ ఆలయ స్మారక పోస్టల్ స్టాంప్ నాణెం…
Read Moreఏపీలోని పాఠశాలల అభివృద్ధికి త్వరలో ‘కనెక్ట్ స్కూల్’!
May 11, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ఏపీ విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ‘కనెక్ట్ స్కూల్’ (బడి కోసం) పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం…
Read Moreమే మూడో వారంలో CBSE 12వ తరగతి ఫలితాలు
May 11, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: CBSE 12వ తరగతి ఫలితాలను మే మూడో వారంలో విడుదల చేయనున్నారు. ఈ ఏడాది 7,574 కేంద్రాలలో 18,59,551 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాలు…
Read Moreఇవాళ ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన..
May 11, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: సీఐఐ బిజినెస్ సమ్మిట్కు హాజరుకానున్న సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం.. అమిత్ షా, సీఆర్ పాటిల్తో భేటీ కానున్న సీఎం…
Read Moreబంగారం కొనొద్దన్న మోదీ.. కారణం ఇదేనా?
May 11, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ప్రపంచవ్యాప్త ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అయితే, ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి…
Read Moreవిశాఖ పోర్ట్ అథారిటీలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
May 11, 2026 | Andhra Pradesh
విశాఖపట్నం ముచ్చట్లు: విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA) 04 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఎంబీబీఎస్ లేదా పీజీతో పాటు అనుభవం ఉన్నవారు…
Read Moreహత్య కేసు నిందితుడికి వారసత్వ హక్కు ఉండదు
May 11, 2026 | Andhra Pradesh
-సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూ ఢిల్లీ ముచ్చట్లు: వారసత్వ హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఒక వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా ఉంటే, సదరు మృతుడి ఆస్తిని…
Read Moreరాయపూర్ రైల్వే డివిజన్లో 1,644 పోస్టులకు నోటిఫికేషన్
May 11, 2026 | Andhra Pradesh
రాయపూర్ ముచ్చట్లు: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(SECR) రాయపూర్ డివిజన్లో 1,644 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, మెకానిక్ తదితర విభాగాల్లో…
Read Moreముగిసిన జగన్ యూరప్ టూర్
May 11, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటన ముగించుకుని అర్ధరాత్రి భారత్ కు చేరుకున్నారు. భార్య Y.S.భారతీ రెడ్డితో కలిసి వచ్చిన జగన్ మోహన్ రెడ్డికి బెంగళూరు…
Read Moreతిరుమలలో భక్తుల రద్దీ ఇలా!!!!
May 11, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 6-8 గంటల సమయం పడుతోంది. 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 85,942…
Read More