Category: Andhra Pradesh
5807 posts
మదనపల్లెలో బోర్డు తిప్పేసిన బోగస్ ‘స్క్రబ్ఎక్స్’ కంపెనీ
August 11, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదన అంటూ ఆశ చూపి ‘స్క్రబ్ ఎక్స్’ పేరుతో మదనపల్లెలో నిర్వహిస్తున్న కంపెనీ కోట్లల్లో మోసానికి పాల్పడింది. పెట్టుబడి పెట్టిన…
Read Moreకత్తులతో పొడుచుకున్న విద్యార్థులు
August 11, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇద్దరు విద్యార్థులు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. సోమవారం రాత్రి జరిగిన ఘటనపై వివరాలు.. స్థానిక బొంబు బజారులో కాపురం…
Read Moreమదనపల్లెలో పొదుపు సంఘాల డబ్బు కోటిని కాజేసిన ఆర్పి జ్యోతి
August 11, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మహిళా సంఘాల పొదుపు డబ్బుతో మదనపల్లెకు చెందిన ఆర్ పి జ్యోతి కోటి రూపాయలకు పైగా స్వాహా చేసి పరారైన ఘటన మదనపల్లెలో సోమవారం…
Read Moreఇన్స్టాగ్రామ్ వేదికగా చిన్నారుల అశ్లీల వీడియోల పోస్టుపై కేసు..!
August 11, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: అశ్లీల వీడియోలను ఇతరులకు షేర్ చేస్తున్న గాజులరామారం వ్యక్తి. బాలురను లైంగికంగా వేధిస్తున్న వీడియోలు షేర్ చేస్తున్న వ్యక్తి. NCRBకి అమెరికాకు చెందిన NCMEC నిఘా…
Read Moreపరిహారం చెల్లించాలన్న ఇలాంటి డిమాండ్ ను తోసిపుచ్చిన డొనాల్డ్ ట్రంప్..!
August 11, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: గత యాభై ఏళ్లుగా ఇరాన్ చేస్తున్న అరాచకాలకు ఆ దేశమే తమకు పరిహారం చెల్లించాలన్న ట్రంప్. 52 వేల మంది పౌరులను ఇరాన్ హతమార్చిందని ఆరోపించిన…
Read Moreఅరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు
August 11, 2026 | Andhra Pradesh
శ్రీకాకుళం ముచ్చట్లు: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి నూతన ట్రస్టు బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు…
Read Moreటోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం..!
August 11, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: కంపార్ట్మెంట్లన్నీ నిండి శిలాతోరణం క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,064 మంది భక్తులు. నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreకొలంబియాలో శక్తివంతమైన భూకంపం, 111 మంది మృతి..!
August 11, 2026 | Andhra Pradesh
కొలంబియా ముచ్చట్లు: పశ్చిమ కొలంబియాలోని నగరాల్లో 7.4 తీవ్రతతో భూకంపం. భూకంపం దాటికి కుప్పకూలిన భవనాలు, పలువురికి తీవ్రగాయాలు. శిధిలాల కింద చిక్కుకున్న వారి కోసం కొనసాగుతున్న…
Read Moreసెప్టెంబర్ 12న జాతీయ లోక్అదాలత్
August 10, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని కోర్టు ఆవరణంలో సెప్టెంబర్ నెల 12న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్జడ్జి ఆరీఫాషేక్ తెలిపారు. సోమవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. పెండింగ్లో…
Read Moreప్రత్యేక అలంకారంలో శ్రీచాముండేశ్వరిదేవి
August 10, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని తూర్పుమొగసాలలో వెలసియున్న శ్రీచాముండేశ్వరిదేవి జయంతి మహ్గత్సవాలు ఆలయంలో సోమవారం జెట్టి కులసంఘ సభ్యులచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని జిడిపప్పు,ద్రాక్ష తో అలంకారించి…
Read More