Category: Andhra Pradesh
2536 posts
ఆడబిడ్డ ప్రతి ఇంటికి మహాలక్ష్మి లాంటిదే: ఎమ్మెల్యే
May 8, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని ఐసీడీఎస్ కార్యాలయంలో “బేటీ కో బచావో – బేటీ కో పడావో” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్…
Read Moreపెన్షనర్లకు డీఆర్, డిఎన్ఎస్ బకాయిలు చెల్లించాలి- డా. ముని గోపాలకృష్ణ
May 8, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: ప్రభుత్వ పెన్షనర్లకు జనవరి 2026లో చెల్లించాల్సిన 30 నెలల డీఆర్, డిఎన్ఎస్ రిలీఫ్ బకాయిలు అందరికీ జమ కాలేదని ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్…
Read Moreకారు–టెంపో ఢీకొని పాడి ఆవు మృతి
May 8, 2026 | Andhra Pradesh
వాల్మీకిపురం ముచ్చట్లు: వాల్మీకిపురం మండలంలో గురువారం సాయంత్రం కారు, టెంపో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పాడి ఆవు మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు విఠలం చెరువు…
Read Moreచనువుగా ఉంటూ రూ.5.20 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు
May 8, 2026 | Andhra Pradesh
వాల్మీకిపురo ముచ్చట్లు: వాల్మీకిపురానికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి శివానందాన్ని సైబర్ నేరగాడు మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు…
Read Moreచూడయ్యా వీళ్ళ దుంప తెగ.. ఏం వీళ్ళు కు పోయేకాలం
May 8, 2026 | Andhra Pradesh
కర్ణాటకలో అక్కాతమ్ముళ్ల వివాహం.. కుటుంబాలలో కలకలం చిక్కబళ్లాపూర్ ముచ్చట్లు: కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో రక్త సంబంధం ఉన్న అక్కాతమ్ముళ్లు వివాహం చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా…
Read Moreపీలేరు నియోజకవర్గ ఆలయాల అభివృద్ధికి రూ.6.78 కోట్లు
May 8, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: పీలేరు నియోజకవర్గంలోని పలు ప్రాచీన ఆలయాల అభివృద్ధికి సర్వ శ్రేయోనిధుల నుంచి రూ.6.78 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన…
Read Moreపుంగనూరులో ఉచిత పశు వైద్య శిబిరం
May 8, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు మండలం మంగళం గ్రామంలో పశు సంవర్థక శాఖ సహకారం తో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుంగనూరు…
Read Moreనడిరోడ్డుపై యువకుడి దారుణంగా హత్య
May 8, 2026 | Andhra Pradesh
సికింద్రాబాద్ ముచ్చట్లు: ప్రేమించిన పాపానికి సికింద్రాబాద్లో నడిరోడ్డుపై యువకుడి దారుణంగా హత్య కత్తితో 17 చోట్ల పొడిచి హతమార్చిన యువతి బంధువులు జవహర్నగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ…
Read Moreప్రియుడి కోసం రూ.12 లక్షల సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య
May 8, 2026 | Andhra Pradesh
ఏలూరు ముచ్చట్లు: గత నెల 17న హత్యకు గురైన వడ్లమాను గ్రామానికి చెందిన సులేమాన్ రాజు కేసును పోలీసులు ఛేదించారు. వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న వెంకన్నబాబుతో సులేమాన్…
Read Moreసింహపురిలో జరగబోయే ‘మహానాడు’ నిర్వహణకు 20 కమిటీలు
May 8, 2026 | Andhra Pradesh
సింహపురి ముచ్చట్లు: ‘మహానాడు’ నిర్వహణకు తెలుగు దేశం పార్టీ 20 కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించనున్నారు. వర్కింగ్…
Read More