Category: Andhra Pradesh
2445 posts
మదనపల్లెలో విజిలెన్స్ దాడులు
May 7, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లి మండలం, ఈశ్వరమ్మ కాలనీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో హబీబ్ కు చెందిన రూ.…
Read Moreతిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం నిబంధనలలో కీలక మార్పులు
May 7, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: Tags: Key Changes to Tirumala VIP Break Darshan Regulations
Read Moreఏపీకి వర్ష సూచన
May 7, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం విదర్భ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకూ కొనసాగుతున్న ద్రోణి ఉత్తర కోస్తా, రాయలసీమ తేలికపాటి వానలు దక్షిణ…
Read More19లోపు వ్యవసాయ పనిముట్లుకు ధరఖాస్తు చేయండి
May 7, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రైతులకు సబ్సిడి ధరపై వ్యవసాయ పనిముట్లు పొందేందుకు ఈనెల 19లోపు ధరఖాస్తు చేయాలని ఏడి శివకుమార్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు…
Read Moreమార్లపల్లెలో శ్రీ వెంకటేశ్వరునికి కళ్యాణోత్సవం
May 7, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని మార్లపల్లె గ్రామ సరిహద్దులో బండలపై నిర్మించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి తృతీయ వార్షికోత్సవ సందర్భంగా స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి ,…
Read Moreపదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
May 7, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభించినట్లు ఎంఈవో నటరాజారెడ్డి తెలిపారు. గురువారం స్థానిక బసవరాజ హైస్కూల్ల్లో ఎంఈవోలు…
Read Moreనాగదేవతల ప్రతిష్ఠాపన ఏర్పాట్లు
May 7, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని తూర్పువెహోగసాలలో గల శ్రీచాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో నాగదేవతల ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రారంభించారు. గురువారం ఆయల ప్రధాన పండితులు, జెట్టికుల కుటుంబ సభ్యులు కలసి గణపతి,…
Read Moreశతాబ్దాలుగా జరుగుతున్న సయ్యద్ నూర్షావలి బాబా ఉరుసు
May 7, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని చెరువు కట్టపై గల సయ్యద్ నూర్షావలి బాబా దర్గా వారి ఉరుసు మహోత్సవం శతాబ్దికాలంగా ముస్లింలు నిర్వహిస్తున్నారు. ఈ ఉరుసు గురువారం నూరాని గంధంతో…
Read Moreటీటీడీకి రూ.20 లక్షలు విరాళం
May 7, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల, 2026 మే 07: హైదరాబాద్ కు చెందిన నవ్య మార్కెటింగ్ సంస్థ గురువారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించింది. అదేవిధంగా…
Read Moreఆపరేషన్ సిందూర్’కు ఏడాది
May 7, 2026 | Andhra Pradesh
పహల్గామ్ ముచ్చట్లు: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేటితో (మే 7) ఏడాది పూర్తి చేసుకుంది. 2025 మే 7 తెల్లవారుజామున 1:05…
Read More