Category: Andhra Pradesh
2127 posts
ముదివేడు టోల్ ప్లాజా వద్ద ప్రమాదం… జంటకు గాయాలు
May 2, 2026 | Andhra Pradesh
ముదివేడు ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం ముదివేడు టోల్ ప్లాజా సమీపంలో బైక్పై ప్రయాణిస్తున్న జంట ప్రమాదానికి గురైంది. రాయచోటికి…
Read Moreపందెం దెయ్యం.. ఐపీఎల్ మ్యాచ్
May 2, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: పందెం దెయ్యం.. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ 11వ అంతస్తు నుంచి దూకి చనిపోయింది. యూపీకి చెందిన వ్యాపారవేత్త ప్రబల్ జైన్ (35), ఐపీఎల్ బెట్టింగ్ అనే…
Read Moreఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టి సంపన్నుల పిల్లలను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్
May 2, 2026 | Andhra Pradesh
జూబ్లీహిల్స్ ముచ్చట్లు: నిందితులను కస్టడీలోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ముఠాలోని కీలక సభ్యుడు కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (23)ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు…
Read Moreతిరుమలలో జనతా క్యాంటీన్ల దోపిడీ
May 2, 2026 | Andhra Pradesh
♦️వెజ్ బిర్యానీ 200 రూపాయలు ♦️ తిరుమలలో భక్తులను దోచుకుంటున్న జనతా క్యాంటీన్లు ♦️నీరుగారుతున్న టీటీడీ లక్ష్యం ♦️ తక్కువ ధరకే స్థలం కేటాయించిన ఎక్కువ ధరలు…
Read Moreడీఎస్పీగా పదోన్నతి పొందిన డీసీఆర్బీ సీఐ ఎస్.లక్ష్మణమూర్తికి ఘన వీడ్కోలు
May 2, 2026 | Andhra Pradesh
అనకాపల్లి ముచ్చట్లు: అనకాపల్లి జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (DCRB) ఇన్స్పెక్టర్గా విశేష సేవలు అందించిన ఎస్.లక్ష్మణమూర్తి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా పదోన్నతి పొందారు.…
Read Moreపోటీ ప్రపంచంలో లక్ష్య సాధన వరకు పట్టుదలతో కృషి
May 2, 2026 | Andhra Pradesh
విజయవాడ ముచ్చట్లు: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి అభినందించారు. ఈ విజయాన్ని ఒక…
Read Moreసోషల్ మీడియాలో బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై పోలీసుల కొరడా
May 2, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: పెద్ద ఎత్తున ఐపీఎల్ మ్యాచ్ ల బెట్టింగ్ ప్రమోషన్స్.. 800 అకౌంట్ల ద్వారా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్.. 800 అకౌంట్ల లో 181 అకౌంట్ల…
Read Moreతిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు
May 2, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు మోసుకొచ్చింది. నాందేడ్– తిరుచానూరు (తిరుపతి) 0715/16 ఎక్స్ప్రెస్ను…
Read Moreవిశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ నిర్మాణం..
May 2, 2026 | Andhra Pradesh
25 వేల మందికి ఉపాధి! విశాఖపట్నం ముచ్చట్లు ఏపీలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖపట్నంలో తన క్యాంపస్ నిర్మాణ పనులను ప్రారంభించింది. మధురవాడలో 22.19 ఎకరాల భూమిని…
Read Moreఏపీలో నలుగురు ఆహార భద్రత ఉద్యోగుల పై వేటు
May 2, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలోని ఆహార భద్రత ప్రధాన కార్యాలయంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేసింది. సూపరింటెండెంట్ డి.…
Read More