May 2, 2026
Explore

Category: Andhra Pradesh

2124 posts

తిరుమలలో జనతా క్యాంటీన్ల దోపిడీ

May 2, 2026 | Andhra Pradesh

♦️వెజ్ బిర్యానీ 200 రూపాయలు ♦️ తిరుమలలో భక్తులను దోచుకుంటున్న జనతా క్యాంటీన్లు ♦️నీరుగారుతున్న టీటీడీ లక్ష్యం ♦️ తక్కువ ధరకే స్థలం కేటాయించిన ఎక్కువ ధరలు…

Read More

డీఎస్పీగా పదోన్నతి పొందిన డీసీఆర్బీ సీఐ ఎస్.లక్ష్మణమూర్తికి ఘన వీడ్కోలు

May 2, 2026 | Andhra Pradesh

అనకాపల్లి ముచ్చట్లు: అనకాపల్లి జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (DCRB) ఇన్‌స్పెక్టర్‌గా విశేష సేవలు అందించిన ఎస్.లక్ష్మణమూర్తి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా పదోన్నతి పొందారు.…

Read More

పోటీ ప్రపంచంలో లక్ష్య సాధన వరకు పట్టుదలతో కృషి

May 2, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు: ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి అభినందించారు. ఈ విజయాన్ని ఒక…

Read More

సోషల్ మీడియాలో బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై పోలీసుల కొరడా

May 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: పెద్ద ఎత్తున ఐపీఎల్ మ్యాచ్ ల బెట్టింగ్ ప్రమోషన్స్.. 800 అకౌంట్ల ద్వారా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్.. 800 అకౌంట్ల లో 181 అకౌంట్ల…

Read More

తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు

May 2, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు మోసుకొచ్చింది. నాందేడ్‌– తిరుచానూరు (తిరుపతి) 0715/16 ఎక్స్‌ప్రెస్‌ను…

Read More

విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ నిర్మాణం..

May 2, 2026 | Andhra Pradesh

25 వేల మందికి ఉపాధి! విశాఖపట్నం ముచ్చట్లు ఏపీలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖపట్నంలో తన క్యాంపస్ నిర్మాణ పనులను ప్రారంభించింది. మధురవాడలో 22.19 ఎకరాల భూమిని…

Read More

ఏపీలో నలుగురు ఆహార భద్రత ఉద్యోగుల పై వేటు

May 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలోని ఆహార భద్రత ప్రధాన కార్యాలయంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేసింది. సూపరింటెండెంట్ డి.…

Read More

మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు

May 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: నైరుతి రుతుపవనాలు ఈసారి నిర్ణీత సమయం కంటే ముందుగానే, మే 14-16 తేదీల మధ్య అండమాన్ దీవులను తాకే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీనివల్ల…

Read More

ఈ నెల 7, 8న జిల్లా కలెక్టర్ల సదస్సు

May 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: అమరావతిలో ఈ నెల 7, 8 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సదస్సు జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు

May 2, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 71,008 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More