Category: Andhra Pradesh
2105 posts
రాష్ట్రానికి రూ.207.03 కోట్లు విడుదల చేసిన కేంద్రం..
April 30, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: డే-ఎన్ఆర్ఎల్ఎం పథకం కింద నిధులు విడుదల చేసిన కేంద్రం.. కేంద్రం నిధులు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని వెల్లడి.. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి నిధులు…
Read Moreమోడల్స్కూల్ విద్యార్థుల ప్రతిభ
April 30, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని అడవినాథునికుంటలో గల మోడల్స్కూల్లో పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. గురువారం ప్రిన్సిపాల్ రమ తెలిపిన మేరకు నాగసాయిరెడ్డి 584 మార్కులు, మోయిన్తాజ్ 577,…
Read Moreటిడ్కో గృహాలను వీడని సమస్యలు
April 30, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద నిర్మించిన టిడ్కో గృహాల్లో సమస్యలు విలయతాండవం చేస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గరువారం ఈ మేరకు మున్సిపల్ కమిషనర్కు…
Read Moreఎస్సీ, ఎస్టీ కమిటి సమావేశాలకు అధికారులు డుమ్మా
April 30, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటి సమావేశాలకు అధికారులు డుమ్మా కొట్టడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తహశీల్ధార్ కార్యాలయంలో ఎంపీడీవో అప్పాజి,…
Read Moreశ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు
April 30, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని గూడూరుపల్లెలో వెలసియున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి వారి జయంతి వేడుకలు నిర్వహించారు. గురువారం స్వామివారి జయంతి వేడుకలను మండలంలోని ఏడూరులో గల శ్రీ…
Read Moreహుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త
April 30, 2026 | Andhra Pradesh
మార్కాపురo ముచ్చట్లు: ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకొని, ప్రైవేట్ వీడియోలు తీసుకున్న భార్య ఆ దారుణాలు చూడలేక హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్తఏపీలోని మార్కాపురానికి…
Read Moreస్విమ్స్–టీటీడీ ప్రాణదాన పథకం కింద 190 మంది పేద రోగుల ఎంపిక
April 30, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాణదాన పథకం కింద 190 మంది పేద రోగులను…
Read Moreఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది కొరత
April 30, 2026 | Andhra Pradesh
ఓపిలో చర్మవ్యాదులు, కడుపునొప్పి రోగులు పుంగనూరుముచ్చట్లు: స్థానిక ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది కొరత రోగులను పీడిస్తోంది. గురువారం ఆసుపత్రిలో అబా యాప్ ద్వారా రోగుల ఆధార్కార్డులతో…
Read Moreపదిలో బాలికల సవాల్-ఫలితాల్లో అగ్రస్థానం
April 30, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పదోతరగతి ఫలితాల్లో బాలికలు అధిక మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ఎంఈవో నటరాజరెడ్డి జెడ్పి హైస్కూల్లో హెచ్ఎం రుద్రాణి గురువారం విలేకరులకు పది ఫలితాలను వివరించారు.…
Read Moreఈతకు వెళ్లి రైతు మృతి – బి.కొత్తకోటలో విషాదం
April 30, 2026 | Andhra Pradesh
బి.కొత్తకోట ముచ్చట్లు: బి.కొత్తకోట మండలంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. తుమ్మనగుట్టకు చెందిన రైతు ఎర్రమద్దు ఈశ్వరరెడ్డి (54) ఉదయం తన వ్యవసాయ బావి వద్ద టమోటా…
Read More