కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
నందికొట్కూరు మండలం మల్యాలలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు వెహికిల్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
పాములపాడు మండలం ఎర్రగూడూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారిలో రామసుబ్బయ్య(38), అతని భార్య మాధవి(34), కూతుళ్లు తేజ(9), అక్షయ(7) ఉన్నారు.
ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Tags:Four members of the same family attempt suicide, unable to bear harassment by a finance company.