Category: Andhra Pradesh
5484 posts
టీడీపీ జాతీయ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నంతో నిరసన..!
July 25, 2026 | Andhra Pradesh
మంగళగిరి ముచ్చట్లు: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నుంచి వచ్చిన జె.గౌతమి కుటుంబం తమను ఆదుకోవాలని కోరుతూ ఆందోళన చేపట్టింది. కదిరిలోని తమ ఇంటి ముందు కంచె…
Read Moreహోటల్ ధ్వంసం.
July 25, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: టౌన్ క్లబ్ ప్రాంగణంలో ఉన్న ఆర్కే మీట్ ఫుడ్ హోటల్ ధ్వంసం. హోటల్ వెనుక బాగా నుండి గోడను పగలగొట్టి హోటల్ ప్రవేశించిన గుర్తుతెలియని…
Read Moreఏటీఎం ధ్వంసం చేసిన శకలాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
July 25, 2026 | Andhra Pradesh
నిమ్మనపల్లి ముచ్చట్లు: మదనపల్లె శివాజీ నగర్ లో దొంగల ముఠా శనివారం వేకువ జామున ఎత్తుకెళ్లిన ఎస్బిఐ ఎటిఎం ను ధ్వంసం చేసిన ప్రదేశానికి జిల్లా ఎస్పీ…
Read Moreనూరుకుప్పల కొండ వద్ద ఏటి ఎం ద్వంసం చేసిన విడిభాగాలు
July 25, 2026 | Andhra Pradesh
నిమ్మనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో శనివారం వేకుజామున దొంగల ముఠా ఎత్తుకెళ్లిన ఏటీఎంను నిమ్మనపల్లి నూరుకుప్పలకొండ వద్ద కట్టర్ తో ధ్వంసం చేశారు. అటువైపుగా ఏటీఎం…
Read Moreఏపీలో 44.71 లక్షల ఓట్ల తొలగింపు!.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
July 25, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 44.71 లక్షల ఓట్లను తొలగింపు…
Read Moreకేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు క్యాబినెట్ నో!
July 25, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ను పట్టించుకోకుండా, నేషనల్ టెస్టింగ్…
Read Moreకర్నూలు ఎస్టేట్లో భారీ అగ్నిప్రమాదం..!
July 25, 2026 | Andhra Pradesh
కర్నూలు ముచ్చట్లు: అగర్బత్తి ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు. ఫ్యాక్టరీలోనే ఉన్న శ్రీలక్ష్మీ బాలాజీ ఆయిల్ మిల్లులోనూ అగ్నిప్రమాదం. మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. సుమారు రూ.15 లక్షల…
Read Moreనిమనపల్లి వద్ద డ్రోన్ కెమెరాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు
July 25, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె సిటిఎంరోడ్డులో దొంగల ముఠా తుపాకులుచూపి శనివారం వేకువజామున ఎస్బిఐ ఏటీఎంయంత్రాన్ని దొంగలించడం పాఠకులకు తెలిసిందే. సమాచారం అందుకున్న జిల్లాఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్…
Read Moreఐదుగురిపై చీటింగ్ కేసు
July 25, 2026 | Andhra Pradesh
గుంటూరు ముచ్చట్లు: గోల్డ్ కంపెనీల సిబ్బంది ఫిర్యాదు మేరకు ఐదుగురిపై రెండు చీటింగ్ కేసులు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్ఐ నాగేశ్వరరావు చెప్పారు. ఎస్ఐ కథనం మేరకు..…
Read Moreమదనపల్లె సబ్రిజిస్ట్రార్ కార్యాలయ ఏసీబీ కేసులో శాఖాపరమైన విచారణ
July 25, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో 2020లో నమోదైన ఏసీబీ కేసుకు సంబంధించి శాఖాపరమైన విచారణ శుక్రవారం నిర్వహించారు. విచారణ అధికారి, తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ శ్రీరామ్…
Read More