Category: Andhra Pradesh
1904 posts
మదనపల్లిలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం యువకుడు మృతి
March 9, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి మండలంలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగి మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా…
Read More2026లో టాప్ 10 ధనవతులు వీరే
March 9, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: భారతదేశ బిలియనీర్ల జనాభా వేగంగా విస్తరిస్తోంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం, ఇండియాలో ఇప్పుడు 308 మంది బిలియనీర్లు ఉన్నారు. ముఖేష్ అంబానీ…
Read Moreకేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేష్ భేటి!
March 9, 2026 | Andhra Pradesh
అహ్మదాబాద్ ముచ్చట్లు: అహ్మదాబాద్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాని, వారి మనవడిని కలవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి…
Read Moreబెంగాల్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటింది – ప్రధాని మోదీ ఆగ్రహం
March 9, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి…
Read Moreసుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు.. ఇరాన్ అధికారిక ప్రకటన
March 9, 2026 | Andhra Pradesh
టెహ్రాన్ ముచ్చట్లు: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ఆయతుల్లా సయ్యద్ మొజ్తాబా హుస్సేనీ ఖమేనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా…
Read Moreనేడు నంద్యాల జిల్లాలో పర్యటించనున్న సీఎం డోన్లో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ
March 9, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. డోన్ నియోజకవర్గం, కొత్తబురుజు గ్రామంలో రైతులకు పట్టాదారుపాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఉదయం 10.00 గంటలకు…
Read Moreవేటగాళ్ల ఉంచిలో చిక్కి గజరాజులు మృతి
March 9, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: పీలేరు సమీపంలోని ఎర్రావారి పాలెం మండలం, నెరబైలు అడవికి సమీపాపన ఉన్న సాయిబులపల్లె పొలాలకు వేటగాళ్లు తీసిన ఉచ్చులో పడి రెండు ఏనుగులు మృత్యువాత…
Read Moreఆటోను ఢీకొన్న బలోరాజీపు
March 8, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: అతివేగంగా వస్తు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గరు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం రాత్రి భీమగానిపల్లె వద్ద గల శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో…
Read Moreజాతరకు విద్యుత్ దీపాలు ఏర్పాటు
March 8, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలో ఈనెల 10, 11 తేదీలలో రెండురోజుల పాటు జరగనున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేపట్టారు. ఆదివారం కమిషనర్ మధుసూదన్రెడ్డి…
Read Moreకరాటేలో చిన్నారుల ప్రతిభ
March 8, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన 50 మంది విద్యార్థులు కరాటేలో ఉత్తమ ప్రతిభ కనబరచి బె ల్ట్ పొందారు. ఆదివారం కరాటే మాస్టర్ మహేష్ ఆధ్వర్యంలో…
Read More