Category: Andhra Pradesh
1901 posts
మలేరియా వ్యాధిని అంతం చేద్దాం
April 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మలేరియా వ్యాధిని మనం అందరం కలసి అంతం చేయాలని నినాదాలు చేస్తూ డాక్టర్లు కిరణ్మయి, రమ్యకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తూర్పువెహోగసాల…
Read Moreపుంగనూరులో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలు
April 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బసవరాజ హైస్కూల్, కొత్తయిండ్లు మున్సిపల్ హైస్కూల్ల్లో శనివారం పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. తొలిసారిగా రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. అధికారులు విద్యార్థులను పూర్తి…
Read Moreశ్రీ శని మహత్మునికి పూలంగిసేవ
April 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని దండుపాళెం రోడ్డులో గల శ్రీ శనేశ్వరస్వామికి శనివారం పూలంగిసేవ నిర్వహించారు. అలాగే యాబైరాళ్ల వెహోరవ వద్ద గల శ్రీ శనేశ్వరస్వామికి వేకువజాము నుంచి…
Read More26న 5కె రన్
April 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: భారత జనగణన కార్యక్రమంలో భాగంగా స్వీయ లెక్కింపుపై అవగాహన కల్పించేందుకు ఆదివారం 5కె రన్ నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ కమిషనర్ మహేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.…
Read Moreజనం రోడ్డేక్కిన పట్టించుకోని అధికారులు
April 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు-బెంగళూరు ప్రధాన రహదారి మరమ్మతులు చేయకపోవడంతో వస్తున్న దుమ్ముతో ఆనారోగ్యంపాలౌతున్నామని, ఆహార పదార్థాల్లో దుమ్ము నిండిపోతోందని పట్టణ ప్రజలు ఈనెల 6న ధర్నా చేశారు. సుమారు…
Read Moreనేడు ఉత్తరాంధ్రలో మరో భారీ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
April 25, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: నేడు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జడ్. చింతువ గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన రెన్యువబుల్ సోలార్ కంపెనీ 4,200 కోట్లతో 6 గిగా…
Read Moreమలేరియాను అరికట్టాలి.. అవగాహన ర్యాలీ నిర్వహణ
April 25, 2026 | Andhra Pradesh
సుండుపల్లి ముచ్చట్లు: సుండుపల్లి మండలంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా రాయవరం ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని మడితాడులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ రూబీనా ఆధ్వర్యంలో జరిగిన…
Read Moreవైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్..!
April 25, 2026 | Andhra Pradesh
కాకినాడ ముచ్చట్లు: అనంతబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన కాకినాడలోని మొబైల్ కోర్టు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో, సాక్షులను ప్రభావితం చేశారన్న అభియోగాలపై నిన్న అనంతబాబు అరెస్టు.…
Read Moreజస్టిస్ లీసా గిల్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు
April 25, 2026 | Andhra Pradesh
విజయవాడ ముచ్చట్లు: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా గిల్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు…
Read Moreఅంబేడ్కర్ స్టడీ సర్కిల్లో మంత్రి డీఎస్బీవీ స్వామి ఆకస్మిక తనిఖీ..!
April 25, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: కోచింగ్ సెంటర్లో శిక్షణ, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన అభ్యర్థులు. పేద పిల్లలు ఉన్నతస్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. తిరుపతి, విజయవాడ, విశాఖలో…
Read More