April 25, 2026
Explore

Category: Andhra Pradesh

1901 posts

మలేరియా వ్యాధిని అంతం చేద్దాం

April 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మలేరియా వ్యాధిని మనం అందరం కలసి అంతం చేయాలని నినాదాలు చేస్తూ డాక్టర్లు కిరణ్మయి, రమ్యకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తూర్పువెహోగసాల…

Read More

పుంగనూరులో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షలు

April 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బసవరాజ హైస్కూల్‌, కొత్తయిండ్లు మున్సిపల్‌ హైస్కూల్‌ల్లో శనివారం పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. తొలిసారిగా రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. అధికారులు విద్యార్థులను పూర్తి…

Read More

శ్రీ శని మహత్మునికి పూలంగిసేవ

April 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని దండుపాళెం రోడ్డులో గల శ్రీ శనేశ్వరస్వామికి శనివారం పూలంగిసేవ నిర్వహించారు. అలాగే యాబైరాళ్ల వెహోరవ వద్ద గల శ్రీ శనేశ్వరస్వామికి వేకువజాము నుంచి…

Read More

26న 5కె రన్‌

April 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: భారత జనగణన కార్యక్రమంలో భాగంగా స్వీయ లెక్కింపుపై అవగాహన కల్పించేందుకు ఆదివారం 5కె రన్‌ నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్ కమిషనర్‌ మహేష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.…

Read More

జనం రోడ్డేక్కిన పట్టించుకోని అధికారులు

April 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు-బెంగళూరు ప్రధాన రహదారి మరమ్మతులు చేయకపోవడంతో వస్తున్న దుమ్ముతో ఆనారోగ్యంపాలౌతున్నామని, ఆహార పదార్థాల్లో దుమ్ము నిండిపోతోందని పట్టణ ప్రజలు ఈనెల 6న ధర్నా చేశారు. సుమారు…

Read More

నేడు ఉత్తరాంధ్రలో మరో భారీ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

April 25, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు: నేడు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జడ్. చింతువ గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన రెన్యువబుల్ సోలార్ కంపెనీ 4,200 కోట్లతో 6 గిగా…

Read More

మలేరియాను అరికట్టాలి.. అవగాహన ర్యాలీ నిర్వహణ

April 25, 2026 | Andhra Pradesh

సుండుపల్లి ముచ్చట్లు: సుండుపల్లి మండలంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా రాయవరం ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని మడితాడులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ రూబీనా ఆధ్వర్యంలో జరిగిన…

Read More

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్..!

April 25, 2026 | Andhra Pradesh

కాకినాడ ముచ్చట్లు: అనంతబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన కాకినాడలోని మొబైల్ కోర్టు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో, సాక్షులను ప్రభావితం చేశారన్న అభియోగాలపై నిన్న అనంతబాబు అరెస్టు.…

Read More

జస్టిస్ లీసా గిల్‌ తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు

April 25, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా గిల్‌ తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు…

Read More

అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో మంత్రి డీఎస్‌బీవీ స్వామి ఆకస్మిక తనిఖీ..!

April 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: కోచింగ్ సెంటర్‌లో శిక్షణ, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన అభ్యర్థులు. పేద పిల్లలు ఉన్నతస్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. తిరుపతి, విజయవాడ, విశాఖలో…

Read More