Category: Andhra Pradesh
1906 posts
ఇంటర్ లో ఫెయిల్ – జెఈఈ లో జాతీయ స్థాయిలో ర్యాంక్.
April 23, 2026 | Andhra Pradesh
వినుకొండ ముచ్చట్లు: వినుకొండ లోని ఒక ప్రైవేట్ కళాశాల విద్యార్థి 2026 జెఈఈ మెయిన్స్ సెషన్ 1 లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి జాతీయ స్ధాయిలో 690…
Read Moreశాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు
April 23, 2026 | Andhra Pradesh
.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ముచ్చట్లు: ఇరాన్తో శాంతి చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Read Moreరోడ్డుపై రాజకీయ రచ్చ: మంత్రిని నిలదీసిన సామాన్యురాలు!
April 23, 2026 | Andhra Pradesh
ముంబై ముచ్చట్లు: రాజకీయ ర్యాలీల పేరిట సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఓ మహిళ తెగించి ప్రశ్నించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 21న వర్లీలో…
Read Moreఅన్ని శాఖలు 100 శాతం లక్ష్యాలను సాధించాలి
April 23, 2026 | Andhra Pradesh
జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పల్నాడు ముచ్చట్లు: పల్నాడు జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత సూచికల (కీ ఫెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) అమలులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా…
Read Moreభార్య జ్యోతికతో కలిసి ఓటు వేసిన హీరో సూర్య
April 23, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: Tags: Actor Suriya casts his vote along with his wife, Jyothika.
Read Moreతమిళనాడు, బెంగాల్లో కొనసాగుతున్న పోలింగ్
April 23, 2026 | Andhra Pradesh
తమిళనాడు ముచ్చట్లు: రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్ సా.5 గంటల వరకు తమిళనాడులో 82.24 (గతంలో 72.7%)శాతం పోలింగ్ సా.5 గంటల వరకు బెంగాల్లో 90(గతంలో 81.5%)శాతం…
Read More‘వాట్సప్ యూనివర్సిటీ’ సమాచారం తీసుకోము: సుప్రీం
April 23, 2026 | Andhra Pradesh
శబరిమల ముచ్చట్లు: శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళలకు ప్రవేశంపై సుప్రీంకోర్టులో ఎనిమిదో రోజు విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదిస్తూ..…
Read Moreకరెంట్ షాక్తో లైన్మన్ మృతి
April 23, 2026 | Andhra Pradesh
వాల్మీపురం ముచ్చట్లు: వాల్మీపురం మండలంలో విషాదకర ఘటన బుధవారం చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న లైన్మన్ దామోదరరెడ్డి కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు. జార్రపల్లె వద్ద విద్యుత్…
Read Moreమదనపల్లి లో కోడలిపై అత్తమామల దాడి
April 23, 2026 | Andhra Pradesh
మదనపల్లి మదనపల్లి మదనపల్లెలో కోడలిపై అత్తమామలు దాడి చేసిన ఘటన వెలుగుచూసింది. నక్కలదిన్నె తండాకు చెందిన రవినాయక్ భార్య తన అత్తమామలు లక్ష్మమ్మ, మునిస్వామి నాయక్లకు రూ.7…
Read Moreమదనపల్లిలో మెగా కార్డన్ అండ్ సెర్చ్: 13 వాహనాలు సీజ్
April 23, 2026 | Andhra Pradesh
మదనపల్లి మదనపల్లి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పోలీసులు భారీగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు టూ-టౌన్ పరిధిలోని చంద్రకాలనీ, వాల్మీకి…
Read More