Category: Andhra Pradesh
5287 posts
జీవో 396 రద్దు చేయాలని పీలేరులో నిరసన
July 25, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: పీలేరు పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట జీవో నెం.396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టాంప్ వెండర్లు, దస్తావేజు లేఖరులు, డీటీపీ ఆపరేటర్లు…
Read Moreశ్రీ శనేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
July 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ, రాగానిపల్లె రోడ్డులో గల శ్రీ శనేశ్వరస్వామి ఆలయాలలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామివారికి అభిషేక కార్యక్రమాలు…
Read Moreలయన్స్ చే ఎముకల వ్యాధికి చికిత్సలు
July 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని లయన్స్ క్లబ్ , సరళ హ్గమియో హాస్పటల్ వారి ఆధ్వర్యంలో శనివారం ఎముకల పరీక్షలు, వ్యాధుల ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ప్రాజెక్టు…
Read Moreకంటి వైద్యశిబిరానికి అపూర్వ స్పందన
July 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన కంటి వైద్యశిబిరానికి శనివారం అపూర్వ స్పందన లభించింది. సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి ఆధ్వర్యంలో శంకర్నేత్రాలయ వారిచే ఉచిత వైద్యశిబిరం…
Read Moreకుంభాభిషేక మహోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ
July 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని శ్రీమాణిక్యవరదరాజస్వామి ఆలయంలో రాజగోపుర మహా కుంభాభిషేక మహోత్సవాల కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. దేవదాయశాఖ ఉప కమిషనర్ ఏకాంబరం, ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు ఆలయ ఆవరణంలో…
Read Moreనిరుపేదలకు దుప్పట్లు పంపిణీ
July 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: సమాజ అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు మధుబాల పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని దూళ్లవారి ఇండ్లలో సుమారు 60 మంది…
Read Moreఎర్ర చందన అక్రమ రవాణా నిరోధక దళం
July 25, 2026 | Andhra Pradesh
శేషాచలం ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శేషాచలం రిజర్వు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో, ఎర్ర చందన అక్రమ రవాణా నిరోధక…
Read Moreరౌడీషీటర్పై కఠిన చర్యలు
July 25, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, రౌడీషీటర్లు, సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారిపై…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
July 25, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 78,721 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreకల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీ సౌమ్యనాథస్వామివారు
July 25, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన శనివారం ఉదయం శ్రీ సౌమ్యనాథస్వామివారు దివ్యమైన కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తులకు అనుగ్రహం ప్రసాదించారు.…
Read More