March 18, 2026
Explore

Category: Andhra Pradesh

1930 posts

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌,అమెరికా కొనసాగుతున్న దాడులు

March 18, 2026 | Andhra Pradesh

ఇరాన్‌ ముచ్చట్లు: ఇరాన్‌పై యుద్ధంలో రూటు మార్చిన అమెరికా,ఇజ్రాయెల్‌ ఇరాన్‌ అధ్యక్ష కార్యాలయం,క్షిపణి కేంద్రాలు,ఇరాన్‌ ముఖ్య నేతలే లక్ష్యంగా దాడులు దాడులకు సిద్ధమైన అమెరికా,ఇజ్రాయెల్‌ బీ-2 బాంబర్లతో…

Read More

కోర్టుకు హాజరుకాని నిందితుల అరెస్టు

March 18, 2026 | Andhra Pradesh

భీమారం ముచ్చట్లు: కోర్టుకు హాజరుకాని నిందితుల అరెస్టు భీమారం పోలీస్ స్టేషన్ లో 2024లో నమోదైన కేసులో కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న ఏ.…

Read More

వార్త రాసేవాడికి గౌరవం లేకపోతే… ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది!”

March 18, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణలో జర్నలిజం అంటే కేవలం ఫీల్డ్‌లో తిరిగేవాళ్లదే కాదు… డెస్క్‌పై కూర్చొని వార్తను ప్రజలకు అందించే వాళ్లది కూడా అదే బాధ్యత! “వార్త రాసేవాడికి…

Read More

తహశీల్దార్ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం..

March 18, 2026 | Andhra Pradesh

​చిలకలూరి ముచ్చట్లు: ​చిలకలూరిపేట స్థానిక తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరాన్నితహశీల్దార్ మొహమ్మద్…

Read More

మదనపల్లెలో నూతన ఎస్పీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన డిఐజి

March 18, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బుధవారం నూతన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించారు. నూతన ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవానికి…

Read More

మదనపల్లెకు చేరుకున్న డీఐజీ కోయ ప్రవీణ్

March 18, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: కర్నూల్ రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ బుధవారం ఉదయం మదనపల్లె కొత్త ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కార్యాలయం వద్దకు వచ్చిన డిఐజి కి…

Read More

సర్వేయర్ల సమస్యలను పరిష్కరిస్తాం

March 17, 2026 | Andhra Pradesh

-జిల్లాఅధ్యక్షుడు శ్రీనివాసులునాయక్‌ పుంగనూరుముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలోని సర్వేయర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్వేయర్ల సంఘ నూతన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులునాయక్‌ తెలిపారు. మంగళవారం నూతనంగా…

Read More

భూ గర్భజలాలను జాగ్రత్తగా వినియోగించుకోండి

March 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: అడుగంటిపోతున్న భూగర్భజలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఏడిఏ శివకుమార్‌ సూచించారు. మంగళవారం మండలంలోని అరవపల్లె గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు విడుదల…

Read More

తామర పురుగు నివారణకు వేపనూనేను వినియోగించాలి

March 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: రైతులు మామడి, టమోటా పంటలపై వస్తున్న తామరపురుగు నివారణకు వేపనూనే లేదా ట్రేసర్‌మందు వినియోగించుకోవాలని ఉధ్యానపరిశోధనశాస్త్రవేత్త దత్తారెడ్డి తెలిపారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలోహెచ్‌వో వరప్రసాద్‌ ఆధ్వర్యంలో…

Read More

బాధిత కుటుంభానికి ఆర్థిక సహాయం

March 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని నాయిబ్రాహ్మణ కుటుంభానికి చెందిన మురళి, రేవతి దంపతుల పిల్లలు , వారి తండ్రి చనిపోవడం బాధకరమని టీటీడీ బోర్డు సభ్యులు , రాష్ట్ర నాయిబ్రాహ్మణ…

Read More