Category: Andhra Pradesh
5279 posts
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
July 25, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 78,721 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreకల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీ సౌమ్యనాథస్వామివారు
July 25, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన శనివారం ఉదయం శ్రీ సౌమ్యనాథస్వామివారు దివ్యమైన కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తులకు అనుగ్రహం ప్రసాదించారు.…
Read Moreటీటీడీ ఉద్యోగి సస్పెన్షన్
July 25, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: హర్యానాలోని కురుక్షేత్ర శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అసిస్టెంట్ షరాఫ్గా పనిచేస్తున్న పి. గిరి అనే ఉద్యోగిని శనివారం టీటీడీ సస్పెండ్ చేసింది. సదరు ఉద్యోగి…
Read Moreశ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కవచ ప్రతిష్ఠ
July 25, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక జ్యేష్ఠాభిషేక మహోత్సవాల్లో రెండో రోజు శనివారం కవచ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా, వేదఘోషలు, మంగళవాయిద్యాల…
Read Moreధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
July 25, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తాళ్లపాకలోని చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీ చెన్నకేశవస్వామివారి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు ఆలయాల్లోనూ వేర్వేరుగా…
Read Moreదాససాహిత్య గాయకులకు టీటీడీ నుంచి సువర్ణావకాశం
July 25, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం ఆగస్టు 1 నుంచి 20 వరకు దరఖాస్తుల స్వీకరణనవంబరు 27 నుంచి డిసెంబరు 2 వరకు మహతి ఆడిటోరియంలో ఆడిషన్లు…
Read Moreఆగస్టు 6న టీటీడీ మిక్సిడ్ రైస్ ఈ-వేలం
July 25, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన బియ్యాన్ని ఆగస్టు 6న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నట్లు…
Read Moreకడప జిల్లా ప్రొద్దుటూరు మండలం బంగారయ్య కొట్టాలలో దారుణం..
July 25, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: ఇంట్లో మహిళ అనుమానస్పద మృతి.. తీవ్ర కలకలంమృతురాలు మేకల సుసన్ రాణి (44)గా గుర్తింపు.. నాలుగు రోజుల క్రితమే మృతి చెందడంతో దుర్వాసన వెదజల్లుతున్న…
Read Moreవిషజ్వరాలతో ఇద్దరు చిన్నారుల మృతి
July 25, 2026 | Andhra Pradesh
జగిత్యాల ముచ్చట్లు: జగిత్యాల జిల్లా పొరండ్లలో విషాద ఘటన రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామాల్లో ఆందోళన చికిత్స పొందుతూ హరిస్మిత (6), వరుణ్…
Read Moreధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..
July 25, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పోటీ పరీక్షలో పేపర్ లీక్, పరీక్షల నిర్వహణపై తలెత్తిన వివాదాలు,…
Read More