Category: Andhra Pradesh
2020 posts
ఆర్టీసీ బస్సు ఢీ కొని కాలు కోల్పోయిన వ్యక్తికి రూ.89 లక్షల పరిహారం!
April 8, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలును కోల్పోయిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి సీహెచ్ మహేశ్వరరావుకు దాదాపు రూ.89 లక్షల( 88,94,658) పరిహారం చెల్లించాలని TGSRTCకి…
Read Moreప్రేమ బంధం కన్నీటి సంద్రం.. భార్య ఎదుటే భర్త దుర్మరణం
April 8, 2026 | Andhra Pradesh
శ్రీకాళహస్తి ముచ్చట్లు: పదేళ్లు క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ప్రేమకు చిహ్నంగా ఇద్దరు మగపిల్లలు పుట్టడంతో సంతోషానికి అవధుల్లేవు.రోజంతా ఇద్దరూ కాయకష్టం చేసి పిల్లల్ని…
Read Moreనిరక్షరాస్యులైన తల్లిదండ్రుల కల నెరవేర్చిన కుమార్తె
April 8, 2026 | Andhra Pradesh
మంచిర్యాల ముచ్చట్లు: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు చెందిన ఏకారి వెంకటేష్, లక్ష్మి దంపతులు నిరక్షరాస్యులైనప్పటికీ, తమ ఇద్దరు కుమార్తెలైన లిఖిత, రసజ్ఞలకు ఉన్నత చదువులు అందించారు. తోపుడు…
Read Moreరూ.18 కోట్ల వ్యయంతో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు
April 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను రూ.252.93 కోట్లతో ఆధునీకరిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా తొలిదశలో రూ.18 కోట్ల వ్యయంతో…
Read Moreబైక్ ను ఢీ కొట్టిన కారు..ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ మృతి
April 8, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: ఆందోళనకు దిగిన కళాశాల విద్యార్థులు బైక్ ను, రోడ్డు పై నడిచి వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీ కొట్టిన కారు ప్రమాదంలో మహావీర్ ఇంజినీరింగ్…
Read MoreCA ఇంటర్ పరీక్షలు రీషెడ్యూల్
April 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: CA ఇంటర్ పరీక్షలను ఐసీఏఐ (ICAI) రీషెడ్యూల్ చేసింది. దేశవ్యాప్తంగా మే 3న ప్రారంభం కావాల్సిన పరీక్షలు.. మే 5 నుంచి జరగనున్నాయి. గ్రూప్-1 పరీక్షలు…
Read Moreఏపీలో త్వరలో స్లీపర్ బస్సుల రద్దు!
April 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: స్లీపర్ బస్సులను భవిష్యత్తులో రద్దు చేస్తామని తెలిపిన రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి 300 కి.మీ., అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే ప్రైవేటు బస్సుల్లో ఇద్దరు…
Read Moreమహీంద్రా ట్రాక్టర్ల రేట్ల పెంపు
April 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ముడివస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా వివిధ ట్రాక్టర్ల రేట్లను పెంచుతున్నట్లు మహీంద్రా ట్రాక్టర్స్ వెల్లడించింది. ప్రాంతాలు, మోడల్స్వారీగా పెంపు ఉంటుందని, ఏప్రిల్ 8 నుంచి…
Read Moreటోల్ప్లాజాల వద్ద నో క్యాష్
April 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏప్రిల్ 10వ తేదీ నుంచి జాతీయరహదారులపై టోల్ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపివేత కేవలం ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు ఒకవేళ వాహనాలకు ఫాస్టాగ్ను అతికించకపోతే UPI…
Read Moreపసిప్రాయంలోనే ప్రపంచ రికార్డు
April 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: వయస్సు రెండేళ్ల 11 నెలలే.. కానీ చెస్ బోర్డుపై అసాధారణ ప్రతిభను చాటుతూ మంత్రి కొండా సురేఖ, మురళీధర్రావుల మనవడు శ్రేయాన్ష్ మురళీకృష్ణ పటేల్ ఒకేసారి…
Read More