May 17, 2026
Explore
తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ లో మంటలు.

తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ లో మంటలు.

May 17, 2026 | Andhra Pradesh

తిరువనంతపురం ముచ్చట్లు:

షార్ట్ సర్క్యూట్ తో రైలులో చెలరేగిన మంటలు. రెండు భోగిలకు వ్యాపించిన మంటలు.

రైలు నుంచి రెండు భోగిలను వేరు చేసిన రైల్వే సిబ్బంది.

మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది..ప్రయాణికులు సురక్షితం.

Tags: Fire breaks out on the Thiruvananthapuram-Delhi Rajdhani Express.