Category: Andhra Pradesh
1934 posts
నక్కపల్లి జంక్షన్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..!
April 19, 2026 | Andhra Pradesh
అనకాపల్లి ముచ్చట్లు: ఆరుగురికి తీవ్రగాయాలు, పలువురికి స్వల్పగాయాలు.. క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలింపు..! భువనేశ్వర్ నుంచి 38 మంది ప్రయాణికులతో చెన్నై వెళ్తున్న బస్సు. డ్రైవర్ నిద్రమత్తులో…
Read Moreచట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల తీరుపై మైనారిటీ మోర్చా ధ్వజం
April 18, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు మండలం బయలుగాని పల్లి లో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లు (నారీ…
Read Moreమరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..
April 18, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. రూ.750 పెరిగి రూ.1,42,800కు చేరిన 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి…
Read Moreహెల్మెట్ తప్పనిసరి – బాపట్లలో కఠిన తనిఖీలు
April 18, 2026 | Andhra Pradesh
జిల్లా రవాణా శాఖ అధికారి టి.కే పరందరామయ్య రెడ్డి బాపట్ల ముచ్చట్లు: బాపట్ల జిల్లాలో రోడ్డు భద్రత నిబంధనల అమలుపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు…
Read Moreఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్
April 18, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు సైతం తమ మార్కులను మెరుగుపరుచుకొనేందుకు ఇంప్రూవ్ మెంట్…
Read Moreమాట నిలబెట్టుకున్న లోకేష్
April 18, 2026 | Andhra Pradesh
పునర్వికకు రూ. 16 కోట్ల ఇంజెక్షన్..చిట్టి తల్లికి నిండు నూరేళ్లు అమరావతిముచ్చట్లు: మంత్రి నారా లోకేశ్ మాట ఇచ్చారంటే పని జరిగిపోయినట్లే. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి…
Read Moreద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బలోరా వాహనం
April 18, 2026 | Andhra Pradesh
-వ్యక్తి మృతి పుంగనూరుముచ్చట్లు: సోమల మండలం కందూరు-నిమ్మనపల్లె మార్గ మధ్యంలో శనివారం అతివేగంగా వస్తున్న బలోరా వాహనం ద్విచక్రవాహనదారుడిని ఢీకొనడంతో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మండలంలోని…
Read Moreశ్రీ శనేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
April 18, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ వద్ద వెలసియుండు శ్రీ శనేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారికి తైలాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక…
Read Moreవెంకన్న ఆలయ ఇన్స్పెక్టర్గా యశ్వంత్
April 18, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని కోనేటి వద్ద వెలసియుండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ ఇన్స్పెక్టర్గా యశ్వంత్ ను నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఈ మేరకు…
Read Moreతిరుమలలో నాఖాబందీ కార్యక్రమం నిర్వహణ.
April 18, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: Tags: Naka Bandi operation conducted in Tirumala.
Read More