April 14, 2026
Explore

Category: Andhra Pradesh

2015 posts

ప్రకాశం జిల్లాలో దారుణం…

April 14, 2026 | Andhra Pradesh

ఒంగోలు ముచ్చట్లు: తల్లిని ఇంటిలో పెట్టి కన్న కొడుకు నిప్పంటించిన సంఘటన చోటు చేసుకుంది. మంటల్లో కాలిపోయి మహిళ మృతి. ఫైర్ ఇంజన్ సిబ్బంది సహాయంతో మంటలను…

Read More

మే 1, 2026 నుంచి కొత్త పెన్షన్ విధానం అమలు..!

April 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఇకపై పేపర్ అప్లికేషన్లకు అవకాశం లేదు.. అన్ని దరఖాస్తులు ‘నిధి పోర్టల్’ ద్వారానే..! వేగవంతమైన ప్రాసెసింగ్ మరియు రియల్ టైమ్ ట్రాకింగ్..! ఏప్రిల్ 30 వరకు…

Read More

డిప్యూటీ తహసీల్దార్లకు వివిధ అంశాలపై శిక్షణ

April 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డిప్యూటీ తహసీల్దార్లుగా నియమితులైన వారు వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వ విభాగాల్లో శిక్షణ తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కలెక్టరేట్, జిల్లా…

Read More

గద్దలగుంటలో తల్లిని చంపిన తనయుడు..!

April 14, 2026 | Andhra Pradesh

ఒంగోలు ముచ్చట్లు: తల్లిని ఇంట్లోనే ఉంచి నిప్పుపెట్టిన కొడుకు..! మంటల ధాటికి తల్లి అక్కడికక్కడే మృతి..! మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. Tags:Son Kills Mother in Gaddalagunta!

Read More

తిరుపతి జిల్లాలో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్.

April 14, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: ఈరోజు రాత్రికి రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న మంత్రి లోకేష్.. రాత్రికి తిరుపతిలోనే బస చేయనున్న మంత్రి లోకేష్. ఈ నెల 16న గొల్లవానిగుంటలో ఎన్టీఆర్…

Read More

ఓలా కొత్త స్కూటర్ లాంచ్.. 320 కిమీ రేంజ్!

April 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: స్వదేశీంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్‌తో పనిచేసే S1 X+ 5.2 kWhను దేశీయ మార్కెట్లో ఓలా లాంచ్ చేసింది. ప్రారంభ ధర రూ.…

Read More

ఏడేళ్లలో ఇది తొలిసారి!

April 14, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు: అమెరికా ఇటీవల ఇచ్చిన తాత్కాలిక అనుమతిని ఉపయోగించుకొని, ఇరాన్ నుంచి చమురు భారత్ పోర్టులకు మళ్లీ చేరడం ప్రారంభమైంది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత…

Read More

నూకలు’ చెల్లిన కలుపు!

April 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఎకరానికి 100–200 కిలోల నూకలు రెండు దఫాల్లో చల్లితే కలుపు నివారణ యూరియాతో కలిపి నూకలు చల్లినా కలుపు నివారణ సహా ఇతర ప్రయోజనాలు సీవీఆర్‌…

Read More

ఢిల్లీ – డెహ్రాడూన్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం.

April 14, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు: ఇవాళ ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. 210 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల కారిడార్.. ఢిల్లీ, డెహ్రాడూన్‌ మధ్య తగ్గనున్న ప్రయాణ సమయం.. రాజాజీ నేషనల్‌…

Read More

కంచికచర్ల వసంత కాలనీలో దారుణం

April 14, 2026 | Andhra Pradesh

కంచికచర్ల ముచ్చట్లు: ఒంటరిగా ఉంటున్న మహిళపై కత్తితో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తి….. రమాదేవి అనే మహిళపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన గుర్తు…

Read More