Category: Andhra Pradesh
2020 posts
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
April 7, 2026 | Andhra Pradesh
గుర్రంకొండ ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ గ్రామీణ ప్రజలు యువకులు, విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాయల్పాడు సిఐ రాఘవరెడ్డి తెలిపారు. గుర్రంకొండ మండలం,…
Read Moreకామాటిపురాలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత
April 7, 2026 | Andhra Pradesh
కామాటిపురా ముచ్చట్లు: పేదలకు అందాల్సిన పౌరసరఫరాల (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును కామాటిపురా పోలీసులు రట్టు చేశారు. దేవీబాగ్ ప్రాంతంలో అక్రమ రవాణా జరుగుతోందన్న…
Read Moreతమిళనాడులో 9 మంది పోలీసులకు మరణశిక్ష.
April 7, 2026 | Andhra Pradesh
తమిళనాడు ముచ్చట్లు: 2020జూన్లో కరోనా సమయం… కోవిడ్ నిబంధనలు పాటించలేదని తండ్రి కొడుకులను స్టేషన్ కు తరలించి చిత్రహింసలు పెట్టడంతో మరణించారని కేసు… చెన్నై/మదురై దేశాన్ని కుదిపేసిన…
Read Moreకుక్కల దాడిలో చిరుత పులి మృతి
April 7, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: దువ్వూరు మండల పరిధిలోని చిన్నబాకరపురం గ్రామ సమీపంలో కుక్కల దాడిలో చిరుత పులి మృతి.. నీటి కోసం గ్రామ సమీపంలోకి రావడంతో కుక్కలు దాడి..…
Read Moreఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె విరమణ..!
April 7, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ప్రభుత్వ హామీతో సమ్మె విరమించినట్టు స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటన. 10 రోజుల్లో నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.వెయ్యి కోట్లు చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం హామీ…
Read Moreకొమ్మమూరు కాలువలోకి దూసుకెళ్లిన ఇసుక టిప్పర్
April 7, 2026 | Andhra Pradesh
గుంటూరు ముచ్చట్లు: నియంత్రణ కోల్పోయి వంతెనపై నుంచి బోల్తా.. డ్రైవర్కు తీవ్ర గాయాలు చేబ్రోలు..గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామ శివారులో ఘోర ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న…
Read Moreడ్వాక్రా అధికారుల వేధింపులు తాళలేక సభ్యురాలు ఆత్మహత్యాయత్నం
April 7, 2026 | Andhra Pradesh
మూడు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదని ఆవేదన తన సంతకం లేకుండానే ఫోర్జరీ చేసి తొలగించారంటూ ఆరోపణలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న…
Read Moreనరసరావుపేటలో క్రికెట్ బుకీలు అరెస్టు..!
April 7, 2026 | Andhra Pradesh
పల్నాడు ముచ్చట్లు: ఐలా బజార్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందని పోలీసులకు సమాచారం.. క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఆరుగురు అరెస్టు..! బెట్టింగ్ ముఠా సభ్యులు షేక్ ఖాసీం, షేక్…
Read Moreకొత్త రూల్.. ఏప్రిల్ 10 నుంచి
April 7, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులు ఉండవు. కేవలం డిజిటల్…
Read Moreపులిచెర్ల లో రూటు మార్చిన ఏనుగుల గుంపు.
April 7, 2026 | Andhra Pradesh
పులిచెర్ల పులిచెర్ల కల్లూరు,పాలెం,దేవలంపేట, కమ్మపల్లిలో పంటలను తొక్కి నాశనం చేసిన ఏనుగుల గుంపు.. ఈ ప్రాంతాల్లో సోలార్ కంచె ఏర్పాటు చేయడంతో రూటు మార్చిన ఏనుగుల గుంపు..…
Read More