Category: Andhra Pradesh
1972 posts
ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు.
March 26, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మంత్రివర్గ తీర్మానం. ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్-5ను సవరించాల్సిందిగా తీర్మానం. ‘కొత్త రాజధాని’ స్థానంలో ‘అమరావతి’ పేరును…
Read Moreఏపీలో పెట్రోల్, డీజిల్, గ్యాస్కు ఎలాంటి కొరత లేదు.
March 26, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ప్రజలు వదంతులు నమ్మవద్దు. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే వారికి ప్రోత్సాహమిస్తాం.. ‘దీపం’ పథకం సబ్సిడీని కూడా ఈ పథకానికి అందిస్తాం. రాబోయే రోజుల్లో…
Read Moreమార్కాపురం జిల్లా రాయవరం బస్సు ప్రమాదంపై ఏపీ కేబినెట్ భేటీలో చర్చ.
March 26, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: మృతులకు సంతాపం తెలిపి, బాధిత కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేసిన కేబినెట్. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షలు…
Read Moreవిజయవాడ పోక్సో కోర్టుకు హాజరైన వైసీపీ నేత గోరంట్ల మాధవ్.
March 26, 2026 | Andhra Pradesh
విజయవాడ ముచ్చట్లు: అనంతపురంలో బాధిత మైనర్ వివరాలు బహిర్గతం చేశారని గోరంట్ల మాధవ్పై కేసు. తదుపరి విచారణను జూన్ 4కు వాయిదా వేసిన న్యాయస్థానం. Tags: YCP…
Read Moreసీఎం చంద్రబాబుతో సింగపూర్ ప్రతినిధుల బృందం భేటీ.
March 26, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్, సంబంధిత శాఖ అధికారులు. Tags: Singapore delegation meets with CM Chandrababu.
Read Moreదర్శకుడు శ్రీను వైట్లకు వ్యవసాయ భూమి పేరుతో టోకరా..!
March 26, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: మరొకరి స్థలాన్ని శ్రీను వైట్లకు అమ్మిన వికారాబాద్ వాసులు..! భూమి కొనుగోలు నిమిత్తం రూ.కోటి వరకు చెల్లించిన దర్శకుడు శ్రీను వైట్ల. మోసపోయినట్లు గ్రహించి సీసీఎస్లో…
Read MoreMDPS రాష్ట్ర అధ్యక్షుడు పెద్దపల్లి శేఖర్ మాదిగ తీవ్ర దిగ్భ్రాంతి..
March 26, 2026 | Andhra Pradesh
మార్కాపురం ముచ్చట్లు: మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం పట్ల MDPS రాష్ట్ర అధ్యక్షుడు పెద్దపల్లి శేఖర్ మాదిగ తీవ్ర దిగ్భ్రాంతి..! మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలని…
Read Moreయాడికి మండలం కోనుప్పలపాడులో దారుణం..!
March 26, 2026 | Andhra Pradesh
అనంతపురం ముచ్చట్లు: ఏడేళ్ల బాలుడు వేమ్ చంద్రను అపహరించి హత్యచేసిన వైనం..! నిన్న పాఠశాల నుంచి వస్తుండగా అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు.. తమ కుమారుడు కనిపించట్లేదని పోలీసులకు…
Read More12 నెలలకు.. 13 రీఛార్జ్ లు ఎలా చేస్తారు : టెలికాం కంపెనీలను ప్రశ్నించిన ప్రభుత్వం..
March 26, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: మనం సాధారణంగా ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే వచ్చే 28 రోజుల వాలిడిటీ పై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. నెల అంటే 30 రోజులు ఉండాలి…
Read Moreఅమరావతిలో అగ్నిప్రమాదాలపై సిట్ ఏర్పాటు..!
March 26, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం. సిట్లో సభ్యులుగా తుళ్లూరు డీఎస్పీ, సీఐ సహా నలుగురు సీఐలు,…
Read More