Category: Andhra Pradesh
5341 posts
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 83 ఫిర్యాదులు.. 52 భూవివాదాలే
July 27, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రజల నుంచి 83 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో 52 భూవివాదాలు…
Read More8 ఆటోలకు రూ.32 వేల జరిమానా
July 27, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటిలో సోమవారం స్కూల్ విద్యార్థులను పరిమితికి మించి తరలిస్తున్న ఆటోలపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సరిగా లేని వాటితో…
Read Moreజూలై 31లోపు త్రైమాసిక వాహన పన్ను చెల్లించండి..
July 27, 2026 | Andhra Pradesh
జరిమానాలు నివారించండి: జిల్లా రవాణా శాఖ అధికారి అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా పరిధిలోని అన్ని రవాణా వాహనాల యజమానులు 2026 సెప్టెంబర్ 30తో ముగిసే…
Read Moreపెరిగిన బంగారం ధరలు
July 27, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సోమవారం గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10…
Read Moreఈ-కేవైసీ చేయించుకోలేదా?.. అయితే మీకు గ్యాస్ సిలిండర్ కట్
July 27, 2026 | Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు: గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు సూచిస్తున్నాయి. ఈ-కేవైసీ చేయించని వారి గ్యాస్ సిలిండర్ బుకింగ్…
Read Moreసేవా కార్యక్రమాల్లో యువత ముందు ఉండాలి – సినీ నటుడు షఫీ
July 27, 2026 | Andhra Pradesh
గుర్రంకొండ ముచ్చట్లు: గుర్రంకొండ కు విచ్చేసిన సినీ నటుడు షఫీ ను మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువ కప్పి ఆత్మీయంగా సన్మానించిన హెల్పింగ్ మైండ్స్ బృందం.తమ సంస్థ…
Read Moreఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష – రూ.6లక్షల జరిమానా
July 27, 2026 | Andhra Pradesh
శేషాచలం ముచ్చట్లు: ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షలు జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి…
Read Moreమదనపల్లె డీఎస్పీగా బుచ్చిరాజు బాధ్యతల స్వీకరణ
July 27, 2026 | Andhra Pradesh
శాంతిభద్రతలకు పెద్దపీట వేయాలని ఎస్పీ దిశానిర్దేశం. మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా ఎం.బుచ్చిరాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు. వెయిటింగ్ లో ఉన్న ఆయనను…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
July 27, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వరకు 90,012 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreశ్రీ కపిలేశ్వరస్వామివారికి వైభవంగా గ్రంధి పవిత్ర సమర్పణ
July 27, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రంధి పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని వేదమంత్రోచ్చారణలు,…
Read More