September 12, 2026
Explore

Category: Andhra Pradesh

6564 posts

ట్రాక్టర్ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

September 12, 2026 | Andhra Pradesh

బి.కొత్తకోట ముచ్చట్లు: మరో యువకుడికి స్వల్ప గాయాలు.. బెంగళూరుకు రెఫర్ బి.కొత్తకోట మండలంలో శనివారం ఉదయం ట్రాక్టర్‌, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా…

Read More

మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం

September 12, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని మదనపల్లె సబ్‌కలెక్టర్‌ చల్లా కళ్యాణి సూచించారు. మదనపల్లి…

Read More

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాలకు గుర్తింపు కార్డుల పంపిణీ

September 12, 2026 | Andhra Pradesh

వీరబల్లి ముచ్చట్లు: YSRCP బలోపేతానికి అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీపీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలివీటి రాజేంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. వీరబల్లి మండల కేంద్రంలో…

Read More

71 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం

September 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మున్సిపాలిటి పరిధిలోని 36 వార్డులలోను 71 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు అన్నిరాజకీయ పార్టీల నాయకులు ఆమోదం తెలిపినట్లు కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వివిధ…

Read More

హిందీ భాషా దినోత్సవం

September 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ముందస్తు హిందీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ అన్నార్‌ మాట్లాడుతూ హిందీభాష గొప్పదనాన్ని విద్యార్థులకు వివరించారు.…

Read More

కారణం లేకుండ ఓటు తొలగించం

September 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గంలో ఓటర్ల మ్యాపింగ్‌ పక్రియ 92 శాతం పూర్తియిందని ఈఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,400 నో మ్యాపింగ్‌…

Read More

కార్పెంటర్ల శిక్షణకు ధరఖాస్తు పక్రియ ప్రారంభం

September 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: కార్పెంటర్లుకు వినాయక చవితి పండుగ తరువాత నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇవ్వనున్నట్లు కార్మికశాఖ ఎన్‌ఏసీ ట్రైనర్‌ మునెప్ప తెలిపారు. శుక్రవారం స్థానిక భవన నిర్మాణ కార్మికులతో కలసి…

Read More

పెన్షన్‌ ధరఖాస్తుల గడువు పొడిగించాలి

September 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పెన్షన్ల ధరఖాస్తు నమోదుకు ప్రభుత్వం విధించిన గడువును పొడిగించాలని మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌ఆర్‌.అశోక్‌ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 16 వ తేదీని…

Read More

13న ఉచితంగా గణపతి విగ్రహాలు పంపిణీ

September 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: అత్యంత ఫలదాయమైన గణపతి విగ్రహాలను ఈనెల 13న ఉచితంగా అందించేందుకు మూడేళ్లుగా యువత శ్రీకారం చుట్టింది. శుక్రవారం 11 పుట్టల మట్టిని తెప్పించి అందులో గజమాయము,…

Read More

ఒప్పంద కార్మికుల వినూత్నప్రదర్శన

September 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఒప్పంద కార్మికులను క్రమబద్దీకరించాలని కోరుతూ ఏరియా ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు. శుక్రవారం ఏరియా ఆసుపత్రి ఆవరణంలో ఒప్పంద…

Read More