Category: Andhra Pradesh
6564 posts
ట్రాక్టర్ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
September 12, 2026 | Andhra Pradesh
బి.కొత్తకోట ముచ్చట్లు: మరో యువకుడికి స్వల్ప గాయాలు.. బెంగళూరుకు రెఫర్ బి.కొత్తకోట మండలంలో శనివారం ఉదయం ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా…
Read Moreమట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం
September 12, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని మదనపల్లె సబ్కలెక్టర్ చల్లా కళ్యాణి సూచించారు. మదనపల్లి…
Read Moreవైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలకు గుర్తింపు కార్డుల పంపిణీ
September 12, 2026 | Andhra Pradesh
వీరబల్లి ముచ్చట్లు: YSRCP బలోపేతానికి అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీపీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలివీటి రాజేంద్రనాథ్రెడ్డి పిలుపునిచ్చారు. వీరబల్లి మండల కేంద్రంలో…
Read More71 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
September 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మున్సిపాలిటి పరిధిలోని 36 వార్డులలోను 71 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అన్నిరాజకీయ పార్టీల నాయకులు ఆమోదం తెలిపినట్లు కమిషనర్ మధుసూదన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వివిధ…
Read Moreహిందీ భాషా దినోత్సవం
September 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ముందస్తు హిందీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అన్నార్ మాట్లాడుతూ హిందీభాష గొప్పదనాన్ని విద్యార్థులకు వివరించారు.…
Read Moreకారణం లేకుండ ఓటు తొలగించం
September 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గంలో ఓటర్ల మ్యాపింగ్ పక్రియ 92 శాతం పూర్తియిందని ఈఆర్వో చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,400 నో మ్యాపింగ్…
Read Moreకార్పెంటర్ల శిక్షణకు ధరఖాస్తు పక్రియ ప్రారంభం
September 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: కార్పెంటర్లుకు వినాయక చవితి పండుగ తరువాత నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇవ్వనున్నట్లు కార్మికశాఖ ఎన్ఏసీ ట్రైనర్ మునెప్ప తెలిపారు. శుక్రవారం స్థానిక భవన నిర్మాణ కార్మికులతో కలసి…
Read Moreపెన్షన్ ధరఖాస్తుల గడువు పొడిగించాలి
September 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పెన్షన్ల ధరఖాస్తు నమోదుకు ప్రభుత్వం విధించిన గడువును పొడిగించాలని మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ఆర్.అశోక్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 16 వ తేదీని…
Read More13న ఉచితంగా గణపతి విగ్రహాలు పంపిణీ
September 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: అత్యంత ఫలదాయమైన గణపతి విగ్రహాలను ఈనెల 13న ఉచితంగా అందించేందుకు మూడేళ్లుగా యువత శ్రీకారం చుట్టింది. శుక్రవారం 11 పుట్టల మట్టిని తెప్పించి అందులో గజమాయము,…
Read Moreఒప్పంద కార్మికుల వినూత్నప్రదర్శన
September 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఒప్పంద కార్మికులను క్రమబద్దీకరించాలని కోరుతూ ఏరియా ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు. శుక్రవారం ఏరియా ఆసుపత్రి ఆవరణంలో ఒప్పంద…
Read More