Category: Andhra Pradesh
1992 posts
అమరావతి బిల్లు ప్రవేశపెట్టిన నిత్యానంద రాయ్
April 2, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రాజ్య సభలో అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడమే ఈ…
Read Moreదేశంలో జనగణన ప్రారంభం
April 2, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ❇️దేశంలో జన గణన 2027 ప్రారంభమైంది. జనాభా లెక్కల సేకరణలో భాగంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన స్వీయగణనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. హోం సెక్రటరీ…
Read Moreవైయస్ జగన్ను కలిసి ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు
April 2, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ ను వివిధ…
Read Moreగ్రహణం వీడింది.. దీపాల సెల్ఫీలు పెట్టండి: లోకేశ్
April 2, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రాజధాని అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రజారాజధానికి చట్టబద్ధత వచ్చిందని చెప్పారు. ఈ ఆనంద సమయంలో నేటి సాయంత్రం 7 గంటలకు…
Read Moreరాజా రవివర్మ పెయింటింగ్ కు వేలంలో రూ.167 కోట్లు
April 2, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ‘యశోద కృష్ణ’ ఆయిల్ పెయింటింగ్.. వేలంలో రూ.167.2 కోట్లకు అమ్ముడై అరుదైన రికార్డు సృష్టించింది. సాఫ్రాన్ ఆర్ట్స్ నిర్వహించిన…
Read Moreవిశాఖకు మరో భారీ LPG నౌక..
April 2, 2026 | Andhra Pradesh
విశాఖపట్నం ముచ్చట్లు: ఏపీకి 47,000 టన్నుల ఎల్పీజీ లోడుతో కూడిన భారీ నౌక ‘పైన్ గ్యాస్’ విశాఖ పోర్టుకు చేరుకుంది. ఒడిశాకు వెళ్లాల్సిన ఈ నౌకను తెలుగు…
Read More21 ఏళ్ల సర్వీసులో 24వ సారి బదిలీ ఐన ఐఏఎస్ అధికారి పేరు తెలుసా?
April 2, 2026 | Andhra Pradesh
మహారాష్ట్ర ముచ్చట్లు: మహారాష్ట్ర ‘అశోక్ ఖేమ్కా’గా పేరుగాంచిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే, తన 21 ఏళ్ల సర్వీసులో 24వ సారి బదిలీ అయ్యారు. దివ్యాంగుల సంక్షేమ…
Read Moreఅమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చలో పాల్గొన్న 11 పార్టీల ఎంపీలు..
April 2, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: బిల్లుపై చర్చలో పాల్గొన్న 17 మంది ఎంపీలు.. బిల్లుకు మద్దతు తెలిపిన 10 పార్టీలు.. వ్యతిరేకించిన వైసీపీ పార్టీ అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..…
Read Moreఒరాకిల్ కంపెనీ లో బారీగా ఉద్యోగాల కోత
April 2, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ❇️ఒకేసారి 30 వేల మందిపై వేటు ❇️భారత్లోనే సుమారు 12 వేల మందికి ఉద్వాసన ❇️ఉన్నట్టుండి తీసేయడంపై ఉద్యోగుల తీవ్ర ఆవేదన ❇️ఈ నెలలో మరిన్ని…
Read Moreజెఈఈ, నీట్ పరీక్షల శిక్షణకు విద్యార్థులు ఎంపిక
April 2, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని ఆదర్శపాఠశాల నుంచి జెఈఈ , నీట్ , ఈఏపిసెట్ చదివే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కోసం 9 మందిని ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్…
Read More