Category: Andhra Pradesh
6307 posts
బిజెపిలో చేరిక
September 1, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణానికి చెందిన న్యాయవాది సోమశేఖర్ మంగళవారం బిజెపిలో చేరారు. జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్కుమార్ ఆధ్వర్యంలో వారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కలిశారు. కిరణ్కుమార్రెడ్డి ఆయనకు పార్టీ…
Read Moreమునస్వామిశెట్టికి ఘన నివాళులు
September 1, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ఆర్యవైశ్య సంఘ పితామహుడు, వైశ్యరత్న ఎస్పి.మునస్వామిశెట్టి వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు…
Read More2న వాడవాడల వైఎస్సార్ వర్ధంతి వేడుకలు
September 1, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి వర్ధంతి వేడుకలు నియోజకవర్గంలోని పలుచోట్ల ఘనంగా నిర్వహించనున్నారు. మంగళవారం మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా మాట్లాడుతూ పట్టణంలోని బస్టాండ్లో గల…
Read Moreస్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
September 1, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: స్థానిక సంస్థల ఎన్నికలపై YCPలో వణుకు మొదలైందని CM చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో SIR తర్వాతే ఎన్నికలు నిర్వహించాలంటూ అడ్డుపడుతున్నారని మొగల్తూరు సభలో…
Read Moreమదనపల్లెలో దేవుడికే శఠగోపం..
September 1, 2026 | Andhra Pradesh
-రూ.30 కోట్ల ఆలయ మాన్యం కబ్జా మదనపల్లి ముచ్చట్లు: మదనపల్లి మండలంలోని సీటీఎంలో శ్రీ నలవీర గంగాభవాని, శ్రీ వీరాంజనేయ స్వామి వార్ల ఆలయాలకు చెందిన దేవుని…
Read Moreపుల్లంపేటలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు జింకలు మృతి
September 1, 2026 | Andhra Pradesh
పుల్లంపేట ముచ్చట్లు: పుల్లంపేట మండలం అనంతసముద్రం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రెండు జింకలు మృతి చెందాయి.సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.…
Read Moreబుడుగుంటపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
September 1, 2026 | Andhra Pradesh
రైల్వేకోడూరుముచ్చట్లు: రైల్వేకోడూరు మండలం బుడుగుంటపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యే…
Read Moreనమ్మించి మోసం.. రూ.22.20 లక్షలు స్వాహా
September 1, 2026 | Andhra Pradesh
కె.వి.పల్లి ముచ్చట్లు: బాధితుల ఫిర్యాదుతో దంపతుల అరెస్ట్,కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన కె.వి.పల్లి పోలీసులు కె.వి.పల్లి మండలంలో రూ.22.20 లక్షలకు పైగా నగదు మోసం చేసినట్లు…
Read Moreచెల్లిని కాపాడుకుంటూ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న బాలుడు..!
August 31, 2026 | Andhra Pradesh
నేపాల్లో హృదయ విదారక దృశ్యం..! నేపాల్ ముచ్చట్లు: చెల్లిని కాపాడుకుంటూ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న బాలుడు..! ప్రకృతి విపత్తు సృష్టించిన బీభత్సం మధ్య.. ఓ చిన్నారి తన…
Read Moreనలుగురు జూదర్లు అరెస్ట్
August 31, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పట్టణ సమీపంలోని యూఎన్ఆర్ సర్కిల్ వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో సోమవారం దాడులు నిర్వహించినట్లు హెడ్కానిస్టేబుల్ వెంకటేష్ తెలిపారు. ఈ దాడుల్లో నలుగురిని…
Read More