Category: Andhra Pradesh
5987 posts
జాతీయ జెండాతో తిరంగయాత్ర
August 12, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలో జాతీయజెండాను పట్టుకుని ఎంఈవో నటరాజరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బుధవారం బిజెపి నాయకుడు అయూబ్ఖాన్ విద్యార్థులతో కలసి హర్ఘర్ తిరంగ ర్యాలీని ఏర్పాటు…
Read Moreశ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక పూజలు
August 12, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బస్టాండులో వెలసియున్న శ్రీవిరూపాక్షి మారెమ్మకు బుధవారం అమావాస్య, రాహుకాల పూజలు నిర్వహించి, అమ్మవారిని మహంకాళి అవతారంలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక పూలతో…
Read Moreసమస్యల పరిష్కారం కోసం సీపీఐ పాదయాత్ర
August 12, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నిరసనగా సీపీఐ పాదయాత్ర చేపట్టింది. బుధవారం సీపీఐ జిల్లా కార్యదర్శులు డాక్టర్ టి.జనార్ధన్…
Read Moreఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుంచి పూర్తి మినహాయింపు కల్పించాలి
August 12, 2026 | Andhra Pradesh
తాడేపల్లిముచ్చట్లు: అవసరమైతే చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరనున్న ఉపాధ్యాయ సంఘాల బృందం వైయస్ జగన్ చొరవతో రేపు కేంద్ర విద్యాశాఖ మంత్రితో భేటీ వైఎస్సార్సీపీ ఎంపీలతో…
Read Moreప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపు వివాదంపై క్లారిటీ
August 12, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: ప్రకాశ్ రాజ్ పేరు ఎలాంటి కారణం లేకుండా తొలగించలేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. SIRలో భాగంగా BLO పరిశీలనలో ఆయన నమోదైన చిరునామాలో…
Read Moreప్రియుడితో యూట్యూబర్ భార్య జంప్
August 12, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: భర్తను వదిలేసి బస్సు కండక్టర్తో పారిపోయిన మలయాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ NRD భార్య మేఘా తన భార్య కనిపించలేదని, సీసీటీవీ ఫుటేజ్లో చెక్…
Read Moreశ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్…
August 12, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి విమానాశ్రయంలో అందుబాటులోకి రానున్న ఈ – వీసా సేవలు…. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం…. తాజా నిర్ణయంతో తిరుపతి విమానాశ్రయంలోనే అందుబాటులోకి రానున్న…
Read Moreఅదానీ కేసులో సంచలన మలుపు!!
August 12, 2026 | Andhra Pradesh
-క్రిమినల్ కేసు పూర్తిగా కొట్టివేత! అమెరికా ముచ్చట్లు: గౌతమ్ అదానీ, సాగర్ అదానీపై ఉన్న క్రిమినల్ అభియోగాలను అమెరికా ఫెడరల్ కోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసును…
Read Moreకంచర్ల మధు దుర్మరణం..
August 12, 2026 | Andhra Pradesh
కర్ణాటక ముచ్చట్లు: మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు కుమారుడు కంచర్ల మధు దుర్మరణం..కర్ణాటకలో మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె యువకుడు…
Read Moreగోదావరి పుష్కరాలకు రూ.210 కోట్లు: ఏపీ ప్రభుత్వం
August 12, 2026 | Andhra Pradesh
గోదావరి ముచ్చట్లు: రాష్ట్ర ప్రభుత్వం 2027లో నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాల కోసం ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్’ కింద రూ.210 కోట్లు మంజూరు చేసింది. పర్యాటక…
Read More