September 15, 2026
Explore

Category: Andhra Pradesh

6604 posts

మహిళా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయినీలకు మొత్తం సెలవులు వివరాలు

September 15, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: మహిళా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయినీలకు ఇప్పటి వరకు సంఘాల ప్రాతినిధ్యం ఫలితంగా క్రింద తెలుపబడిన (CLS,Spl. CLS 15 + 7)సెలవులుమరియుక్రింద ఇవ్వబడిన సెలవులు పై…

Read More

పుంగనూరులో అభివృద్ధి పనులపై కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం

September 15, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: జిల్లా కలెక్టర్ ని కలసిన జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్.. అన్నమయ్య జిల్లా, పుంగనూరు అభివృద్ధి పనులలో భాగంగా గత ప్రభుత్వం తలపెట్టిన అనేక…

Read More

కాణిపాకం శ్రీవరసిద్ధివినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

September 15, 2026 | Andhra Pradesh

కాణిపాకం ముచ్చట్లు: కాణిపాకం వినాయక స్వామిని సత్యప్రమాణాల దేవుడు అంటాడు. ఒక బావిలో లభించిన ఈ వినాయకుని విగ్రహం పరిమాణం అంతకంతకూ పెరుగుతోంది. వినాయక చవితికి కాణిపాకంలో…

Read More

నేడు వీరభద్రస్వామి జయంతి మహోత్సవాల్లో మంత్రి మండిపల్లి

September 15, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు: రాయచోటి పట్టణ పరిధిలోని వీరభద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయంతి మహోత్సవాల్లో నేడు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. నేడు సాయంత్రం 6.30…

Read More

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నకు స్వామి వారి ముఖ వచనం అందజేసిన శోభారాణి గంగాధర్

September 13, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా,పుంగనూరు కీ.శే. కన్నమ్మ & అగస్తీ కుమారుడు , ధోబికాలని వాస్తవ్యులు సైనిగుంట్ల.శోభారాణి, గంగాధర్ , అన్న అయిన కీ.శే. సైనిగుంట్ల.శ్రీనివాస్ జ్ఞాపకార్థం…

Read More

మట్టి గణపతితో పర్యావరణ పరిరక్షణకు స్కౌట్స్‌–గైడ్స్‌ పిలుపు

September 13, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: “మట్టి గణపతి – పర్యావరణానికి రక్షణ” అనే సందేశంతో ది భారత్ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అన్నమయ్య జిల్లా సంఘం ఆధ్వర్యంలో అన్నమయ్య…

Read More

పల్నాడు జిల్లా లో వేరు వేరు గ్రామాల్లో ఇద్దరు మృతి

September 13, 2026 | Andhra Pradesh

నిన్న రాత్రి ఉరుములు ,పిడుగులు కురిసిన వర్షానికి పిడుగుల శబ్ద భయానికి…ఆగిన గుండెలు. పల్నాడు ముచ్చట్లు: పల్నాడు జిల్లాలో పిడుగుల ధాటికి ఇద్దరు వృద్ధ మహిళలు మృతి…

Read More

జావా సముద్రంలో 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక గల్లంతు..!!

September 13, 2026 | Andhra Pradesh

జకార్తా ముచ్చట్లు: ఇండోనేషియాలోని జావా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతైంది. నౌకలో 240 మందికి పైగా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. సురబయ నుంచి…

Read More

వర్షం వస్తే ఆలయం జలమయం.

September 13, 2026 | Andhra Pradesh

. అధికారుల నిర్లక్ష్యానికి బలైన లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొమరవెల్లిపాడు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి వర్షపు నీరు గర్భగుడిలోకి చేరుతున్న నీరు.. పట్టించుకోని ఆలయ అధికారులు చిలకలూరిపేట ముచ్చట్లు: కొమరవెల్లిపాడులోని…

Read More

పల్నాడు జిల్లాలో పిడుగుపాటుతో నలుగురు మృతి..!

September 13, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు: నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, లక్ష్మీపురం, పాలపాడు, యక్కలవారిపాలెం గ్రామాల్లో ఒక్కొక్కరు మృతి. పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు పలువురు మృతిచెందిన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి…

Read More